Home Search
కలెక్టరేట్ - search results
If you're not happy with the results, please do another search
పంటలా.. మంటలా?
మతపిచ్చిగాళ్ల మాయలో పడి తెలంగాణను ఆగం చేసుకోవద్దు రాష్ట్రాన్ని రావణ
కాష్ఠం చేయాలని ప్రయత్నిస్తున్నారు మేధావులు, విద్యావంతులు మౌనం వీడాలి
ఎనిమిదేళ్లు కష్టపడి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టాం అవి
కొనసాగాల్నా.. వద్దా ఎన్నాళ్లో కష్టపడిన...
అందుకు తెలంగాణ చరిత్రే ఉదాహరణ: సిఎం కెసిఆర్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం ప్రారంభించారు. అనంతరం కొంగరకలాన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ... 15 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ...
సాకారమవుతున్న సమీకృత పాలన
ప్రజలకు ఒకేచోట
అందుబాటులోకి
ప్రభుత్వ సేవలు
25న రంగారెడ్డి కలెక్టరేట్, 29న
పెద్దపల్లి, 5న నిజామాబాద్, 10న
జగిత్యాల జిల్లా కార్యాలయాలను
ప్రారంభించనున్న సిఎం కెసిఆర్
ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు,
బహిరంగ సభలకు
ఇప్పటికే...
ముఖ్యమంత్రి కెసిఆర్ బహిరంగ సభ స్థలపరిశీలన
ఈనెల 29న పెద్దపల్లి జిల్లా నూతన కలెక్టరేట్ నూతన భవనం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈనెల 29న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా...
సిఎం కెసిఆర్ జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని జిల్లాల్లో పర్యటించాలని యోచిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. సిఎం కెసిఆర్ కొన్ని జిల్లాల్లో పర్యటిస్తారని, రంగారెడ్డి, పెద్దపల్లి, నిజామాబాద్,...
మోసపోతే గోసపడ్తరు
ఎవరో వచ్చి ఏదో చెబితే నమ్మవద్దు, ఆ క్షణానికి తమాషా అనిపించినా తర్వాత ఫలితాలు దుర్మార్గంగా ఉంటాయి
ముమ్మాటికీ తెలంగాణ ధనిక రాష్ట్రమే
రాష్ట్ర ప్రగతిని చూసి దేశమే ఆశ్చర్యపోతున్నది, జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు...
తెలంగాణ ఏర్పాటు వల్లే ఇది సాధ్యమైంది: సిఎం కెసిఆర్
మేడ్చల్: మేడ్చల్ జిల్లాలో కలెక్టరేట్ భవనం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. బుధవారం మేడ్చల్ సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.......
ప్రధా(న)నే శత్రువు
కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా సతాయిస్తున్న కేంద్రం
పాలమూరురంగారెడ్డి జాప్యానికి మోడీయే కారణం ప్రాజెక్టులు
ప్రాజెక్టులు కట్టకుండా కిరికిరి పెడుతున్నరు
కేసులతో అడ్డుకుంటున్నరు
బావులకాడ మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయాలంటున్నరు
మోసపోతే గోసపడుతాం
మాయమాటలను నమ్మితే దోపిడీకి...
సామూహిక జాతీయ గీతాలాపనతో ఉప్పొంగిన భాగ్యనగరం
హైదరాబాద్: సామూహిక జాతీయ గీతాలాపనతో భాగ్యనగరం ఉప్పొగింది. ఏక కాలంలో లక్షలాది మంది జన గణ మన గీతాలాపనతో హైదరాబాద్ నగరం మారుమోగింది. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం ఉదయం...
వికారాబాద్కు చేరుకున్న సీఎం కెసిఆర్
వికారాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ వికారాబాద్కు చేరుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో దిగాక నేరుగా స్థానిక మ్మెల్యే మెతుకు ఆనంద్ ఇంటికి వెళ్లారు. వికారాబాద్ టిఆర్ఎస్ కార్యాలయం చేరుకుని ప్రారంభోత్సవం చేశారు. ...
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ఒక అద్భుతం: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: ప్రతి రోజూ విభిన్న కార్యక్రమాలతో స్వాతంత్ర్య ప్రత్యేకతను చాటుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన, వెలకట్టలేని త్యాగాలు చేసిన వారిని స్మరించుకుంటున్నామని, ...
దేశంలో మొదటి స్థానం మనదే: మంత్రి హరీశ్
సంగారెడ్డి: స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా 750 మీటర్ల జాతీయ పతాకంతో సంగారెడ్డిలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వైద్య, ఆర్ధిక మంత్రి శాఖ హరీశ్ రావు ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ర్యాలీ...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కెటిఆర్ పర్యటన
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కెటిఆర్ గురువారం పర్యటిస్తున్నారు. భారీ వర్షాలపై సిరిసిల్ల కలెక్టరేట్ లో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 666 చెరువుల పరిస్థితిపై కెటిఆర్ అధికారులను ఆరా తీశారు....
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలి: ఎర్రబెల్లి
జనగామ: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు అతలాకుతలమైన పలు ప్రాంతాలలో తాజా పరిస్థితులు, పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులను తరలించడంతో సీజనల్ వ్యాధుల నివారణ వంటి పలు అంశాల పై రాష్ట్ర...
రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో 9ఏళ్ల బాలిక మృతి చెందిన సంఘటన మంగళవారం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిథిలోని కలెక్టరేట్ ముందు జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... సంగారెడ్డి గణేష్ నగర్...
అ’టెన్షన్’
రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వానలు
ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షాలు
పలు గ్రామాలకు, జిల్లాలకు నిలిచిపోయిన రాకపోకలు
నేలకొరిగిన స్థంభాలు, చెట్లు...విద్యుత్ సరఫరాకు అంతరాయం
కూలిన ఇళ్లు...ఇబ్బందుల్లో ప్రజలు
అత్యవసరం అయితే బయటకు రావాలని ప్రభుత్వం సూచన
మరో...
సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం
అన్ని జిల్లాల కలెక్టర్లు కంట్రోల్రూమ్లను ఏర్పాటు చేసుకోవాలి
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి
నిరంతరం కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి
లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను
అవసరమైతే ప్రత్యేక శిబిరాలకు తరలించాలి
భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల...
నిరంతర వర్షాలపట్ల అప్రమత్తంగా ఉండాలి: సిఎస్ సోమేశ్ కుమార్
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సిఎస్ సోమేశ్ కుమార్
హైదరాబాద్: రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...
ఫలించిన పేదల పోరు
జమునా హేచరీస్ కబ్జా భూముల పంపిణీ
బాధిత రైతులకు భూములు
అప్పగించిన రెవెన్యూ
అధికారులు హక్కుదారులకు
పట్టాలు అందజేసిన ఎంపి
కొత్త, ఎంఎల్ఎ మదన్ రెడ్డి
అన్నదాతల కళ్లల్లో ఆనందం
కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
మంత్రి హరీష్రావు,...
98 చోరీలకు పాల్పడ్డ దొంగల ముఠాను అరెస్ట్
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 98 దొంగ తనాలకు పాల్పడిన 11మంది సభ్యులు గల దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. ఈక్రమంలో మధ్యప్రదేశ్లోని దార్ జిల్లాకు చెందిన అంతరాష్ట్ర దోపిడీ...