Home Search
తెలంగాణ భవన్ - search results
If you're not happy with the results, please do another search
బిఆర్ఎస్ మ్యానిఫెస్టో భారతావనికే తలమానికం!
సబ్బండ ప్రజలకు కొండంత అండ!
తెలంగాణలో కేసీఆర్ పాలన ఓ స్వర్ణయుగం
రాష్ట్రంలో కెసిఆర్ హ్యాట్రిక్ ఖాయం
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం
హైదరాబాద్: రాష్ట్ర సంక్షేమంలో సిఎం కెసిఆర్ పాలన స్వర్ణయుగమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,...
ప్రపంచంలో శాంతి ఎంతో అవసరం
చైనాలో అభివృద్దికి డేంగ్ జియో పింగ్... తెలంగాణలో కెసిఆర్ ఆదర్శం: వినోద్కుమార్
మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రపంచ శాంతి ఎంతో అవసరమని విద్వేషాలకు చోటు ఇవ్వకూడదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి...
40కే దిక్కులేదు.. 70 ఎలా గెలుస్తారు?
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 40చోట్ల అభ్యర్థులే లేని కాంగ్రెస్ పార్టీ 70 చోట్ల గెలుస్తామని ఎలా చెబుతోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్, మంత్రి కె.టి.రామారావు ప్రశ్నించారు. మంత్రి కెటిఆర్ శుక్రవారం మీడియా ప్రతినిధులతో...
ఆచితూచి హస్తం అడుగులు
హైదరాబాద్ : అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహారిస్తోంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్ధుల జాబితాపై కాంగ్రెస్ అధిష్టానం ముమ్మర కసరత్తు చేస్తోంది. శనివారం సాయంత్రం 4 గంటలకు కాం గ్రెస్ పార్టీ...
ఈనెల 14వ తేదీన కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం
హైదరాబాద్: అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహారిస్తోంది.ఈ నేపథ్యంలోనే అభ్యర్ధుల జాబితాపై కాంగ్రెస్ అధిష్టానం ముమ్మర కసరత్తు చేస్తోంది. శనివారం సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ...
జానారెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నేతల మధ్య హీట్ పెరిగింది. తెలంగాణలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీని గద్దె దించేందుకు...
గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. ఆ స్థానాలు తమకే కావాలంటూ డిమాండ్
హైదరాబాద్: తెలంగాణలో నవంబర్ 30, 2023న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించగా, ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో లంబాడీలు ప్రభావితమైన ఐదు జనరల్...
ఐఏఎస్ అధికారులపై రేవంత్ ఆరోపణలు
హైదరాబాద్: అధికార బిఆర్ఎస్ పార్టీ కోసం కొందరు ఐఏఎస్లు పనిచేస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు....
బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తాం
వైట్ నంబర్ ప్లేట్ కలిగిన ప్రైవేటు వాహనాల్లో ప్రజలు ప్రయాణించొద్దు
ఈ నెల 13వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 5,265 ప్రత్యేక బస్సులు
టిఎస్ఆర్టీసి ఆర్టీసి ఎండి సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్: బతుకమ్మ, దసరా పండుగలకు...
30 శాతం సీట్లు గిరిజనులకే కేటాయించాలి
10 శాతం గిరిజన రిజర్వేషన్లను పార్లమెంటులో ఆమోదించాలి
కేంద్రానికి మంత్రి సత్యవతి రాథోడ్ వినతి
వర్చువల్గా గిరిజన ఫ్రీడం ఫైటర్స్ మ్యూజియం శంకుస్థాపన
మన తెలంగాణ / హైదరాబాద్ : ఇటీవల ములుగులో కొత్తగా మంజూరైన...
ఆర్టిసి చైర్మన్గా ముత్తిరెడ్డి బాధ్యతలు
మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ నాయకత్వంలో టిఎస్ ఆర్టీసి అగ్రగామి సంస్థగా ఎదిగిందని ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఇటీవల టిఎస్ ఆర్టీసి చైర్మన్ గా నియమితులైన...
ఈనెల 10న కాంగ్రెస్ అఫైర్స్ కమిటీ సమావేశం..
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఈనెల 10వ తేదీన జరగనుంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు గాంధీ భవన్లో టిపిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి సభ్యులంతా హాజరుకానున్నారు....
ఆర్టీసి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తా: ముత్తిరెడ్డి
ఆర్టీసి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తా
ఉద్యోగులతో కలిసి సంస్థను నంబర్వన్గా తీర్చిదిద్దుతా
ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
హైదరాబాద్: సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ నాయకత్వంలో టిఎస్ ఆర్టీసి అగ్రగామి సంస్థగా ఎదిగిందని ఆర్టీసి...
దేశానికే మోడల్ గా టిఎస్ ఆర్టీసి
సిబ్బంది సమష్టి కృషి వల్లే సంస్థకు సత్ఫలితాలు
ఈ నెల 15 నుంచి ‘గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్’
ఈ డిసెంబర్లోగా 1000 కొత్త డీజిల్ బస్సులు
టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ వెల్లడి
ఘనంగా ఛాలెంజ్ అవార్డుల...
ఆరు గ్యారంటీల ప్రకటనతో హస్తం పార్టీపై ప్రజల్లో నమ్మకం: మాజీ ఎంపి మధుయాష్కీ
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఆరు గ్యారంటీలు ప్రకటించాక ప్రజల్లో హస్తం పార్టీపై విశ్వాసం పెరిగిందని ఆ పార్టీ నేత మధుయాష్కీ అన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో...
ప్రధాని మహబూబ్నగర్ పర్యటన నిరాశ పరిచింది: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
పాలమూరుకు మోడీ మొండిచేయి చూపారు
ప్రధాని పర్యటన వల్ల ప్రజాధనం వృథా
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ పర్యటన తీవ్ర నిరాశ పరిచిందని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వెనుకబడిన పాలమూరు...
బిజెపిలో చేరిన చిత్తరంజన్దాస్, కృష్ణ యాదవ్
కండువాలు కప్పి స్వాగతం పలికిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ప్రధాని మోడీ వస్తుంటే.. ఈ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు తీరికలేని...
అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత
మనతెలంగాణ/ హైదరాబాద్ : రోజ్ గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను ప్రధాని మోడీ ప్రభుత్వం వేగవంతంగా పూర్తి చేస్తోందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు....
గవర్నర్ పై గరంగరం
తమిళిసై తీరుపై నిప్పులు చెరిగిన మంత్రులు
మన తెలంగాణ/హైదరాబాద్: గవర్నర్ గారు.. ఇదేం పద్ధతి..? అని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల ఎంఎల్సి...
34 స్థానాలు బడుగులకు కేటాయించాల్సిందే
ఇదే విషయాన్ని పిఎసి, పిఇసిలో కూడా చెప్పారు
అధిష్టానం మాట నిలబెట్టుకోవాలి : మధుయాష్కీ గౌడ్
హైదరాబాద్ : గతంలో పిసిసి చెప్పిన విధంగా 34 స్థానాలు బడుగులకు కేటాయించాలని, ఇదే విషయాన్ని పిఏసీ, పిఈసీలో...