Home Search
తెలంగాణ భవన్ - search results
If you're not happy with the results, please do another search
బిల్లులపై స్పందించేందుకు ఇది సమయం కాదు: గవర్నర్ తమిళిసై
మన తెలంగాణ/హైదరాబాద్ : బిల్లులపై స్పందించేందుకు ఇది సమయం కాదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. రాజ్భవన్లో గవర్నర్ నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమంలో ఆమె మీడియాతో చిట్ చాట్ చేస్తూ...
విద్యుత్ డిమాండ్ భవిష్యత్తులో 17వేల మెగావాట్లకు చేరుకున్నా ఇబ్బంది లేదు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ట్రాన్స్కో, జెన్ఎకో సీఎండి ప్రభాకర్రావు
మన తెలంగాణ / హైదరాబాద్ః భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ 17 వేల మెగావాట్లకు చేరుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదని ట్రాన్స్కో,జెన్కో సీఎండి దేవుల పల్లి...
కాంగ్రెస్ శ్రేణుల ప్రాణత్యాగంతోనే దేశానికి స్వాతంత్య్రం: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
ప్రధానంగా మనం ముగ్గురిని స్మరించుకోవాలి
మణిపుర్ మండుతుంటే మోడీ, అమిత్ షాలు కర్ణాటకలో ఓట్ల వేటకు వెళ్లారు
దేశంలో ఇండియా కూటమి ద్వారానే మంచి రోజులు వస్తాయి
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశ ప్రజలకు సాంతంత్య్ర ఫలాలు అందించాలని...
హరితహారం స్ఫూర్తిని కొనసాగిద్దాం : డోబ్రియల్
మనతెలంగాణ/ హైదరాబాద్ : జాతీయ స్థాయిలో రాష్ట్రానికి దక్కుతున్న ఘనత, గుర్తింపుల్లో అటవీ శాఖ కూడా ఉండటం చాలా గొప్ప విషయం అని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్)...
బిజెపి వంద అబద్దాలు… బుక్ లెట్, సిడిని ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్
బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు చేపట్టిన బిజెపి వంద అబద్దాలు క్యాంపెయిన్ను అభినందించిన మంత్రి
బిజెపి తప్పులను, వైఫల్యాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి వాస్తవాలను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు తెలిసేలా చేయాలని సూచన
మనతెలంగాణ/హైదరాబాద్ :...
వర్గీకరణకు మద్దతు ఇస్తే మేము కాంగ్రెస్కు అండగా ఉంటాం: మందకృష్ణ మాదిగ
వర్గీకరణకు కచ్చితంగా మద్దతు ఇస్తాం
రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే హామీ
ఎస్సీ డిక్లరేషన్పై కాంగ్రెస్ పార్టీకి వినతిపత్రం అందించిన మందకృష్ణ మాదిగ బృందం
మనతెలంగాణ/హైదరాబాద్: మా ఆవేదన చెప్పడానికి గాంధీ భవన్ వచ్చానని,...
యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘ఫస్ట్ ఓట్’ కార్యక్రమం
హైదరాబాద్ : తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్వర్యంలో ‘ఫస్ట్ ఓట్ ' కార్యక్రమం ప్రారంభమయ్యింది. మొదటిసారిగా ఓటు వేసేవారికి వారి ఓటు హక్కుతో సాధికారత కల్పించడానికి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడ్తున్నారు. ఆదివారం...
కెసిఆర్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, మన రాష్ట్రంలో అందుతున్న రైతు సంక్షేమ పథకాలు దేశంలో మరే ఏ రాష్ట్రంలో అందడం లేదని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క...
ఇంగ్లీష్ ఛానల్ని ఈదిన తొలి దివ్యాంగ స్విమ్మర్గా శివకుమార్ రికార్డు
కాచిగూడ: ఇంగ్లీష్ ఛానల్ను రెండు వైపులా ఈది, ఆసియా ఖండంలోనే మొట్టమొదటి దివ్యాంగ స్విమ్మర్గా రికార్డు సృష్టించి, భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. భారతదేశం తరపున ఇంగ్లాడ్, ఫ్రాన్స్ మధ్య ఉన్న ఇంగ్లీష్...
తండాలను పంచాయతీలుగా మార్పు చేయాలి : టి టిడిపి వినతి
పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కట్టా రాములు నియామకం
హైదరాబాద్ : గిరిజన తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా మార్పు చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు గురువారం ఎన్టిఆర్ భవన్లో...
అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నికల హామీలపై చర్చేది? : కాంగ్రెస్
హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యల పై చర్చ జరగలేదని పిసిసి అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వానికి సభను ఎలా నడపాలో ఇంకా తెలియడం లేదని...
పీపుల్స్ప్లాజాలో చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్ర ప్రదర్శనను చేనేత ఉత్పత్తుల అమ్మకాలను రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి పర్యాటకశాఖ...
ఆర్ టిసి విలీన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మన తెలంగాణ/హైదరాబాద్: టిఎస్ ఆర్టిసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లుపై సందిగ్ధత వీడింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమ్మతించారు. బిల్లుపై తొలుత గవర్నర్...
గిరిజన సంక్షేమ శాఖలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి
హైదరాబాద్ : ప్రొఫెసర్ జయశంకర్ కలలను సాకారం చేయుటకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది పునరంకితం కావాలని ఆ శాఖ అడిషనల్ డైరెక్టర్ వి. సర్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ మాసబ్...
సీనియర్లపై చిర్రుబుర్రు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. సీనియర్ల మద్య విభేదాలు పార్టీకి ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల్లో వీటిని చక్కదిద్దేందుకు ప్రధాన కార్యదర్శి...
ఆర్టీసి ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారుః ఈటల
హైదరాబాద్: ఆర్టీసి ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని బిజెపి ఎమ్మెల్యే పేర్కొన్నారు. శనివారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. "ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఆర్టీసి విలీనం...
గవర్నర్ పై కార్మికుల గరంగరం
మన రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా తమ వద్దే అట్టిపెట్టుకోవడాన్ని నిరసిస్తూ శనివారం రెండు గంటల పాటు బస్సులను నిలిపివేయాలని...
మణిపూర్లో శాంతి నెలకొల్పాలి: కాంగ్రెస్ ఎంపి అధిర్ రంజన్
ఇంఫాల్: మణిపూర్ లో ఇండియా కూటమి పర్యటిస్తోంది. ఆ రాష్ట్ర గవర్నర్ను ఇండియా కూటమి కలిసింది. ఇంఫాల్ రాజ్భవన్లో గవర్నర్ అనుసూయ ఉకేతో భేటీ అయ్యారు. మణిపూర్ గవర్నర్కు 21 మంది ఎంపిలు...
చేనేత సామాజిక వర్గాల ఐక్యవేదిక
రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడిన కులా లు, సామాజిక వర్గాలు ఏకమవడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వారు అసంఘటిత వర్గాలుగా ఉండటం, ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల వారు ఏకం కాలేకపోతున్నారు....
బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్
బిసిల సమస్యలపై ఆర్.కృష్ణయ్యతో చర్చలు
తెలంగాణా పిసిసి ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రే
హైదరాబాద్: బలహీనవర్గాల హక్కుల సాధన, సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలంగాణ పిసిసి ఇంఛార్జి , ఎఐసిసి...