Wednesday, July 16, 2025
Home Search

తెలంగాణ భవన్‌ - search results

If you're not happy with the results, please do another search
The war has started on BRS

కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు..

దమ్ముంటే 50 లక్షల ఇండ్లు కట్టండి.. నిధులను ఇప్పిస్తాం తొమ్మిదే-ళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ప్రభుత్వంపై -కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి మండిపాటు హైదరాబాద్ : బిఆర్‌ఎస్‌పై యుద్ధం మొదలైందని కేంద్రమంత్రి,...
Seethakka serious on Manipur violence

మణిపూర్‌లో దారుణం జరుగుతోంది

79 రోజుల తర్వాత ప్రధాని మోడీ మాట్లాడడం బాధాకరం మణిపూర్ ప్రజలకు మోడీ, అమిత్ షా, కిషన్‌రెడ్డిలు బహిరంగ క్షమాపణలు చెప్పాలి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మనతెలంగాణ/హైదరాబాద్:  మణిపూర్‌లో దారుణం జరుగుతోందని, 79 రోజుల తర్వాత ప్రధాని మోడీ...
Kishan reddy comments on BRS

బిఆర్‌ఎస్‌పై యుద్ధం మొదలైంది

దమ్ముంటే 50 లక్షల ఇండ్లు కట్టండి.. నిధులను ఇప్పిస్తాం తొమ్మిదే-ళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ప్రభుత్వంపై -కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి మండిపాటు మనతెలంగాణ/ హైదరాబాద్ : బిఆర్‌ఎస్‌పై యుద్ధం మొదలైందని...
Congress MP Komati reddy venkat reddy

వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి

సిఎం కెసిఆర్‌కు ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బహిరంగ లేఖ హైదరాబాద్:  వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని సిఎం కెసిఆర్‌కు ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. నోటిఫికేషన్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున...
Ponguleti

పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడి పనిచేస్తా

మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్: పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడి పనిచేస్తానని, తనకు ప్రచార కమిటీ కో చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన ఏఐసిసి, పిసిసి నేతలకు కృతజ్ఞతలని మాజీ ఎంపి పొంగులేటి...
Farmers' loans should be waived off through Rythu Vedikas

రైతు వేదికల ద్వారా రైతుల రుణాలను మాఫీ చేయాలి

కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ : రైతు వేదికల ద్వారా రైతుల రుణాలను మాఫీ చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ సూచించారు. తెలంగాణలో...

రేవంత్ ఆర్‌ఎస్‌ఎస్ ఏజెంట్

కాంగ్రెస్ పార్టీ తీరుపై రైతు వేదికల్లో తీర్మానాలు * ప్రతి రైతు వేదికలో వెయ్యి మందికి తగ్గకుండా రైతుల సంతకాలతో తీర్మానం * కెసిఆర్‌ది మూడు పంటల నినాదం... కాంగ్రెస్‌దేమో మూడు గంటల కరెంట్ విధానం *...

ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్: భట్టి విక్రమార్క

హైదరాబాద్: ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్, మరొకరికి దీనిపై మాట్లాడే హక్కులేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. విద్యుత్ విషయంలో తెలంగాణకు కాంగ్రెస్ న్యాయం చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో...
Revanth Reddy Press Meet

24 గంటల విద్యుత్ ఇచ్చే గ్రామాల్లో ఓట్లు అడగం: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణకు విద్యుత్ చాలా ముఖ్యమని ఆ విషయం కాంగ్రెస్‌కు తెలుసని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. అప్పటి టిడిపి ప్రభుత్వం 25,000 మంది మీద విద్యుత్ కేసులు పెట్టిందని ఆయన గుర్తు...

గూడెం.. మోడికుంట పథకాలకు కేంద్రం ఆమోదం

హైదరాబాద్: గోదావరి నది పరివాహకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన మరో రెండు సాగునీటి పారుదల పథకాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. శుక్రవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి శాఖ...

సిఎం కెసిఆర్‌కు రాష్ట్ర ఉపాధి, శిక్షణ శాఖ ఉద్యోగుల కృతజ్ఞతలు

నాంపల్లి : సుధీర్ఘకాలంగా రాష్ట్ర ఉపాధి, శిక్షణ శాఖ కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ట్రైనింగ్ అధికారులు (ఏటీవో)లకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని వారి సర్వీసులను క్రమబద్ధ్దీకరించారు. చాన్నాళ్లుగా...
TCEI SIWPC Awards Presentation Brochure

టిసిఈఐ ఎస్‌ఐడబ్ల్యుపిసి అవార్డుల ప్రదానం బ్రోచర్

ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ : భారతదేశంలో అతిపెద్ద రీజినల్ ఈవెంట్స్ అసోసియేషన్‌లలో ఒకటైన తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టిసిఈఐ) ,ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్ (టిసిఈఐ...

కెసిఆర్ ప్రధాని.. సంకెళ్లతో మహారాష్ట్ర దంపతుల పాదయాత్ర

సిరిసిల్ల ః తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రధాని కావాలని ప్రగతి భవన్‌కు సంకెళ్లతో పాదయాత్ర చేస్తున్న మహారాష్ట్ర దంపతులు గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరుకోగా బిఆర్‌ఎస్ నాయకులు ఘనంగా సత్కరించారు. మహరాష్ట్రకు...
Will Continue free power in Telangana: Thackeray

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి తీరుతాం

మన తెలంగాణ/ హైదరాబాద్: రైతులకు ఉచిత విద్యుత్తు విషయంలో అమెరికాలో రేవంత్ రెడ్డి చే సిన వ్యాఖ్యలు తెలంగాణలో భగ్గుమన్నాయి. రైతులకు 8 గంటల ఉచిత విద్యుత్తు సరిపోతుందని, 24 గంటల ఉచిత...
Congress Leaders Satyagraha Deeksha at Gandhi Bhavan

దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపు…..

దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపు..... రాహుల్‌గాంధీపై అనర్హత వేటుతో లబ్ది పొందాలని బిజెపి కుట్రలు దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుంటుంబానిదే కార్పొరేట్ వ్యవస్థకు అండగా నిలిచే మోడీని సాగనంపే రోజులు దగ్గర పడ్డాయి సత్యాగ్రహ...
Full stop for political fight

పొలిటికల్ ఫైట్‌కు ఇక ఫుల్‌స్టాప్

స్టేషన్ ఘన్‌పూర్ ఎంఎల్‌ఎ రాజయ్య, ఎంఎల్‌సి కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధానికి అధిష్టానం తెర కెటిఆర్‌తో రాజయ్య భేటీ, క్రమశిక్షణ మీరొద్దని ఆదేశం ఇక శ్రీహరిపై వ్యాఖ్యలు చేయను :...

దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం

నిజామాబాద్ సిటీ: బిఆర్‌ఎస్ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ లింబాద్రికి దళిత...
International Buddhist Cultural Center

రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కల్చరల్ సెంటర్ ఏర్పాటుపై బౌద్ధుల భేటీ

హైదరాబాద్ : బెంగుళూరుకు చెందిన ప్రముఖ బుద్ధిస్ట్ అధ్యాత్మిక సంస్థ ‘మహాబోధి సొసైటీ’కి చెందిన ప్రతినిధులు రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌తో భేటీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం...

ఉమ్మడి పౌరస్మృతికి నై

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశాభివృద్ధిని విస్మరించి ఇప్పటికే పలు రకాలుగా దేశ ప్రజల నడుమ చిచ్చు పెడుతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉ మ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) పేరు తో...
Every one should unite to protect the constitution

‘రాజ్యాంగ రక్షణకు అందరూ ఐక్యం కావాలి’

హైదరాబాద్ : ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లోని బిజెపి 10 ఏళ్ల పాలనలో దళితులు పేదల హక్కులు కాలరాయటమే కాకుండా దేశ ప్రజలందరి గుండెకాయగా ఉన్న భారత రాజ్యాంగ రద్దుకు ప్రయత్నిస్తున్నదని, మధ్యయుగ కాలంనాటి మనుస్మృతిని...

Latest News