Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
గవర్నర్ గవర్నర్లా ఉంటే గౌరవిస్తాం
మన తెలంగాణ/హైదరాబాద్: సమస్యలపై సమాధానం చెప్పలేక అంశాన్ని తప్పుదోవ పట్టించేందుకు గవర్నర్ అంశాన్ని తీసుకొస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్ల కలెక్టరేట్లో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. గవర్నర్ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు....
పనిచేసేవారికి పట్టం
ప్రభుత్వ వైద్యం ప్రజలలో నమ్మకం కల్పించాలి
ఆసుపత్రుల్లో వసతులు పెంచాం.. పనితీరు మెరుగవ్వాలి
నార్మల్ డెలివరీలు పెరగాలి
ప్రభుత్వ, ప్రైవేట్లో సి సెక్షన్లపై ఆడిట్ నిర్వహిస్తాం
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వైద్యులు,...
రాడిసన్లో రాసలీలలు?
మన తెలంగాణ/పంజాగుట్ట: తీగ లాగితే డొంక కదిలేలా ఉంది బంజారాహిల్స్ రాడిసిన్ పబ్ వ్యవహారం. పబ్, డ్రగ్స్ వ్యవహారం పక్కన బెడితే రాడిసిన్ హోటల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు అన్ని ఇన్ని కావు...
వెయ్యి కోట్లతో కోకాకోలా
47.53 ఎకరాల భూమిని కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
భారీ బెవరేజేస్ ప్లాంటుతో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వేస్టే వాటర్ మేనేజ్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి
పనిచేయడానికి హెచ్సిసిబి ఒప్పందం
హైదరాబాద్ హోటల్ తాజ్కృష్ణలో ఎంఒయుపై...
కొండపల్లిలో గ్రీన్ క్రాఫ్ట్ స్టోర్ను ప్రారంభించిన అభిహార..
విజయవాడ: సామాజిక వ్యవస్థాపక కార్యక్రమం, అభిహార ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొండపల్లి ప్రాంతంలో కళాకారుల జీవితాలను పునరుద్ధరించడానికి కట్టుబడి ఉంది. కోవిడ్–19 కారణంగా ఎంతోమంది కళాకారులు ప్రభావితమయ్యారు. వీరిలో చాలామంది అప్పుల ఊబిలోనూ...
వంటగ్యాస్లో పన్నుల మంటలు !
అసలు ధర రూ.545..పన్నుల భారం రూ.485
రాష్ట్రంలో 1.18కోట్ల కుటుంబాలపై పన్నుల భారం
మనతెలంగాణ/హైదరాబాద్: వంటగ్యాస్లో అసలు మంట కంటే ప్రభుత్వం ప్రజలపై బాదుతున్న పన్నుల మంటలే అధికంగా ఉంటున్నాయి. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వేస్తున్న పన్నులు...
ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే: రైతు సంఘాలు
ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే
రైతు సంఘాల జెఎసి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని తెలంగాణ రైతు సంఘాల జేఏసి డిమాండ్ చేసింది. తెలంగాణలో ధాన్యం...
బాధిత డ్రైవర్కు సజ్జనార్ పరామర్శ
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆర్టీసి సిబ్బందికి మెరుగైన వైద్య సేవలు అందే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి తార్నాక ఆసుపత్రిలో చికిత్స...
‘గ్రీన్ఇండియా చాలెంజ్’ పాల్గొన్న కేర్ హాస్పిటల్ వైద్యబృందం..
మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన 'గ్రీన్ ఇండియా చాలెంజ్'లో బాగంగా ”వరల్ హెల్త్ డే‘ పురస్కరించుకుని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ ప్రాంగణంలో వైద్యులు మొక్కలు నాటారు. ఈ...
రూ.6.18 కోట్ల పిసిహెచ్ గ్రూప్ ఆస్తులు సీజ్ చేసిన ఇడి
మనతెలంగాణ/హైదరాబాద్: బ్యాంకులను మోసంచేసి మనీలాండరింగ్కు పాల్పడ్డారన్న అభియోగంపై పిసిహెచ్ గ్రూప్ డైరెక్టర్ బల్వీందర్ సింగ్ను ఇడి అరెస్ట్ చేయడంతో పాటు రూ.6.18 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. కాగా పిసిహెచ్ గ్రూప్ సంస్థల...
సిఎం పిఆర్ఓగా సంజయ్కుమార్ ఝూ..
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి పిఆర్ఓగా సంజయ్ కుమార్ ఝా నియామకం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సంజయ్ కుమార్ ఝా ముఖ్యమంత్రికి ప్రజా సంబంధాల అధికారిగా రెండేళ్ల...
కేంద్రంపై టిఆర్ఎస్ ఎంపీల అలుపెరగని పోరు..
మన తెలంగాణ/హైదరాబాద్: గత 20 రోజుల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రైతుల ధాన్యం సేకరణ అంశంలో కేంద్రంపై టిఆర్ఎస్ ఎంపీలు యుద్ధం చేశారని ఆ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు, ఖమ్మం...
స్వదేశీ పశుజాతులను పరిరక్షించుకుందాం: తమిళిసై
స్వదేశీ పశుజాతులను పరిరక్షించుకుందాం
శాస్త్రవేత్తలకు గవర్నర్ పిలుపు
మనతెలంగాణ/హైదరాబాద్: స్వదేశీ పశుజాతులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని , ఆ దిశగా పరిశోధనలు సాగించాని రాష్ట్ర గవర్నర్ తమిళిసై శాస్త్రవేత్తలకు పిలిపునిచ్చారు. గురువారం రాజేంద్రనగర్లో పివి...
అంగన్వాడీ టీచర్పై చర్యలు : సత్యవతిరాథోడ్
మనతెలంగాణ/ హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని బూర్గుపాడు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారి వాసవి (4) చేతిపై గరిటతో వాత పెట్టిన అంగన్వాడీ టీచర్ హైమవతిని సస్పెండ్ చేయాలని అధికారులను రాష్ట్ర...
మైనార్టీ కోచింగ్ సెంటర్లో సగం మంది స్త్రీలు ఉండాలి
మన తెలంగాణ, సిటీబ్యూరో: మైనారిటీ సంక్షేమ శాఖ నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేస్తున్న కోచింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా 50శాతం స్త్రీలు ఉండేలా చూడాలని జాతీయ మైనారిటీ కమీషన్ చైర్ పర్సన్ సయ్యద్ షెహాజాదీ...
ఉస్మానియా యూనివర్శిటీలో పండ్ల చెట్లు విరివిరిగా పెంచాలి: కలెక్టర్
మన తెలంగాణ,సిటీబ్యూరో: ఉస్మానియా యూనివర్శిటీలో పండ్ల చెట్లు, ఉపయోగపడే చెట్లను విరివిరిగా పెంచాలని జిల్లా కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్లో జరిగిన జిల్లా గ్రీన్ ఛాంపియన్ సర్టిఫికెట్ ప్రధానోత్సవం సందర్భంగా...
తమిళిసై ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం..
తమిళిసై ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం
తెలంగాణలో డ్రగ్స్ దందాపై కేంద్రానికి నివేదిక
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం.. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రతినిత్యం వెలుగుచూస్తోన్న డ్రగ్స్ దందాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్...
ప్రతి ధాన్యం గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందే
దేశ వ్యాప్తంగా ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలి
కేంద్రం ఒక్కో రాష్ట్ర రైతులను ఒక్కోలా పరిగణించకూడదు
గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర రైతులు ఉద్యమిస్తారు
దేశ రాజధాని వేదికగా కేంద్రంపై నిప్పులు...
రైతులు కన్నీరు పెడితే దేశానికి అరిష్టం: మంత్రి గంగుల
కరీంనగర్: జిల్లా కలెక్టరేట్ ఎదుట టిఆర్ఎస్ ధర్నాలో మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. కేంద్రం తీరు దున్నపోతులాగా ఉందన్నారు. అందుకే దానిపై వర్షం కురిపించి నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు....
టాలీవుడ్ డ్రగ్స్ కేసు… సిఎస్ సోమేశ్ కుమార్కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. చీఫ్ సెక్రటరీ సొమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్కు...