Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు
79కి చేరిన కేసుల సంఖ్య
కోలుకున్న ఒమిక్రాన్ బాధితులు 27 మంది
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రంలో...
కొవిడ్ కట్టడికి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి
అందరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలి
మాస్క్ ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా కఠినంగా అమలు
ఉన్నతాధికారులతో సిఎస్ సోమేష్కుమార్
కొవిడ్ వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన
చర్యలపై సిఎస్ ఉన్నతస్థాయి సమావేశం
హైదరాబాద్ : అనేక రాష్ట్రాల్లో వేగంగా వ్యాప్తి...
కొత్త సంవత్సరం కానుక.. రైతుల ఖాతాల్లోకి రూ.20,900కోట్లు..
కొత్త సంవత్సరం కానుకగా పిఎం కిసాన్ నిధులు విడుదల
రైతుల ఖాతాల్లోకి రూ.20,900కోట్లు
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త లక్ష్యాలు
సేంద్రీయ పంటల సాగువైపు మళ్లాలి
వీటికి అంతర్జాతీయ మార్కెట్లో ఆధిక డిమాండ్
-...
గవర్నర్ను కలిసిన రాచకొండ సిపి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాజ్భవన్లో ఈ మేరకు శనివారం గవర్నర్ను కలిసిన సిపి మహేష్ భగవత్,...
దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జీ జనరల్ మేనేజర్గా సంజీవ్ కిషోర్ బాధ్యతలు
మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జీ జనరల్ మేనేజర్గా నైరుతి రైల్వే (ఎస్డబ్ల్యుఆర్) జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఆయన జమల్పూర్లోని ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్...
స్కైవేల నిర్మాణానికి కేంద్రం సహకరించాలి: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: భాగ్యనగరం సిగలో మరో మణిహారం చేరింది. హైదరాబాద్ నగరంలో కొత్తగా నిర్మించిన షేక్పేట ఫ్లైఓవర్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మంత్రులు కెటిఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్,...
చదువుల తల్లికి అండగా నిలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
వాట్సప్ మెసేజ్ తో కోమటిరెడ్డి సహాయం
అన్న అంటే నేనున్నా అనే మన వెంకన్న మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నారు...
తెలంగాణలో ప్రతి విద్యార్థి తన బిడ్డలే అని ఎప్పుడు చెప్పే వెంకన్న పేద విద్యార్థులకు...
మొక్కలు నాటిన దూదిమెట్ల బాలరాజ్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చేపట్టిన తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తమ జన్మదినాన్ని పురస్కరించుకుని టిఎస్ఎస్ జిడిసి...
దేశంలో కొత్తగా 22,775 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 22,775 కరోనా పాజిటీవ్ కేసులు నమోదుకాగా 406 మంది చనిపోయారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ...
గ్రేటర్లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు
మన తెలంగాణ/సిటీబ్యూరో: నూతన సంవత్సరం అనగానే పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సంత్సరం ఓమిక్రాన్ కేసుల సంఖ్య ఓమిక్రాన్ కేసులు సంఖ్య...
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువద్వారా యాసంగి సాగునీటి విడుదల
మన తెలంగాణ/ మెండోరా : తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువ ద్వారా యాసంగి సాగుకు నీటిని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణశాఖ,శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశాల...
సిఎం కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
మన తెలంగాణ/సూర్యాపేట కల్చరల్ : టిఆర్ఎస్ ప్ర భుత్వం నిరంతరం రైతుల సంక్షేమం కొరకు పనిచేస్తుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉప్పల ఆనంద్ అన్నారు. రైతుబంధు సహాయం రైతుల బ్యాంకు ఖాతాలకు...
క్యాస సంతోష్కుమార్కు కవనోద్దండ బిరుదు ప్రదానం
మన తెలంగాణ/ ఖానాపూర్ : ఉస్మానియా తెలుగు రచయితల సంఘం ప్రథమ వార్షికోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని కవితలు రాసినందుకు గాను ప్రశంసిస్తూ ఉస్మానియా తెలుగు రచయితల సంఘం వారు ఖానాపూర్ పట్టణానికి చెందిన...
నేరాల సంఖ్య ఈ ఏడాది తగ్గుముఖం
శాంతి భద్రతల పరిరక్షనే ధ్యేయం
ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తాం..
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి
మన తెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిధి: నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు వచ్చే కొత్త సంవత్సరంలో కూడా శాంతి భద్రతలను...
రాష్ట్ర డిజిపిగా అంజనీకుమార్ బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్ : రాష్ట్ర నూతన డిజిపిగా అంజనీకుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. పూర్వ డిజిపి మహేందర్రెడ్డి నుంచి బాధ్యతలు చేపట్టారు. డిజిపి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు. మహేందర్రెడ్డికి వీడ్కోలు...
అందరికీ ఐటి ఫలాలు
నల్లగొండ రూపురేఖలు మారుస్తాం, ప్రతి 2నెలలకోసారి వచ్చి అభివృద్ధి పనులపై సమీక్షిస్తా
ఫ్లోరైడ్ భూతాన్ని రూపుమాపింది మేమే, కెసిఆర్ నాయకత్వంలో ప్రగతిపథంలో రాష్ట్రం : మంత్రి కెటిఆర్
ఐటి హబ్, సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్కు...
అకుంఠిత దీక్షతో సుపరిపాలన
కొత్త సంవత్సరంలోనూ ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతాం
ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలి
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్ 2022 కొత్త సంవత్సర శుభాకాంక్షలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె....
రాష్ట్రాల నిరసనతో కేంద్రం పీచేముఢ్
జౌళిరంగంపై జిఎస్టి పెంపు నిర్ణయం
వాయిదా, జిఎస్టి కౌన్సిల్లో ఏకగ్రీవ
ఆమోదం, నేతన్నలకు ఊరట
ఫలించిన కెటిఆర్ అలుపెరగని పోరాటం
టెక్స్టైల్స్పై జిఎస్టి పెంపు నిర్ణయాన్ని ఆది నుంచి గట్టిగా వ్యతిరేకిస్తున్న రాష్ట్ర...
మావోయిస్టుల ప్రభావం తగ్గించాం.. మత కలహాల్లేవు
రాష్ట్రంలో 4.65% నేరాలు పెరిగాయి, డయల్ 100కు 11.24లక్షల ఫిర్యాదులు, షీటీమ్స్తో మహిళల భద్రతకు భరోసా, 800 పోలీస్స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లు, పోలీసులపై ప్రజలకు విశ్వాసం పెరిగింది, 11 జాతీయ అవార్డులను సంపాదించగలిగాం,...
మంచిరేవుల భూములు ప్రభుత్వానివే
రూ.10వేల కోట్ల విలువైన భూములపై హైకోర్టు కీలక తీర్పు
గ్రేహౌండ్స్కు కేటాయించిన 142 ఎకరాలపై
45మంది పిటిషన్లను తిరస్కరిస్తూ సిజె
నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు
మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని మంచిరేవులలో...