Friday, July 18, 2025
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search

రాష్ట్రంలో 84కి చేరిన ఒమిక్రాన్ కేసులు..

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 5 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో...
PG Classes will begin from Jan 2nd week in TS Universities

2వ వారంలో పిజి తరగతులు ప్రారంభం..?

రెండవ వారంలో పిజి తరగతులు ప్రారంభం..? ఈసారి పిజి కోర్సుల్లో కామన్ క్యాలెండర్ అమలు మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఆరు సాంప్రదాయ యూనివర్సిటీల పరిధిలో రెండు లేదా మూడవ వారంలో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన...

అనుమానాస్పదంగా మహిళ మృతి..

మన తెలంగాణ/షాబాద్: అనుమానాస్పదంగా మహిళ మృతి చెందిన సంఘటన షాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఆదివారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం... కొందుర్గు మండలం రేగడిచిల్కమర్రి గ్రామానికి చెందిన పెద్దింటి...
Dalit bandhu help to poor people

దళితబంధు కొండంత అండ

నాడు భవన నిర్మాణ కూలీలు ..నేడు డెయిరీ యజమానులు, దళిత బంధు పథకంతో వారి జీవితాల్లో వెలుగులు, డెయిరీతో నెలకు 40 వేల ఆదాయం, రెండవ విడుత మరో 4 పాడి గేదెలు,...

సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్రం పున:ప్రారంభించాలి

హైదరాబాద్: ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం పున:ప్రారంభించాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఈ మేరకు మంత్రి...
Rohit Kumar is recipient of the Mahatma Gandhi Peace Doot Award

మహాత్మ గాంధీ శాంతి దూత్ అవార్డు గ్రహీత రోహిత్ కుమార్

మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి : ములుగు మండలంలోని జంగాలపల్లి గ్రామానికి చెందిన కుక్కల రోహిత్ కుమార్ తన సేవలతో మహాత్మ గాంధీ శాంతి దూత్ అవార్డును అందుకున్నారు. మోటేవేషన్ రంగంలో తనయొక్క...
Drunk and drive in Hyderabad

తప్పతాగి పోలీసులకు చిక్కారు…..

భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నూతన సంవత్సర వేడుకల్లో నమోదు సైబరాబాద్‌లో అత్యధికం మన తెలంగాణ/సిటీబ్యూరో: నూతన సంవత్సర వేడుకల్లో మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. నూతన...
Corona vaccine for youth in Surya pet

టక.. టక.. టీకా..

సోమవారం నుంచి ప్రారంభం 15 18 సంవత్సరాల వారికి 15 రోజుల పూర్తిస్థాయి టీకాలు ఉమ్మడిజిల్లాలో 3లక్షల పైచిలుకు గుర్తించిన అధికారులు మన తెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి : ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతోంది. కోవిడ్ 19 వల్ల...

పబ్ ల్లో నిబంధనలు గాలికి…

మాస్కులేదు, సోషల్ డిస్టెన్స్ పాటించలే సమయందాటినా వేడుకల నిర్వహణ టాట్ పబ్బులో పోలీసులతో యువతి వాగ్వాదం గచ్చిబౌలిలో యువతిపై దాడి, చోద్యం చూసిన పోలీసులు మన తెలంగాణ/సిటీబ్యూరో: నూతన సంవత్సర వేడుక ల్లో పబ్బులు నిబంధనలను బేఖాతర్ చేశాయి....
More visitors in Zoo park

జూపార్కులో మొదటి రోజు ఆహ్లాదంగా..

మన తెలంగాణ / రాజేంద్రనగర్: 2022 నూతన సంవత్సరం మొదటి రోజు వన్యప్రాణులు తిలకించేందుకు నగర ప్రజలు ఉత్సాహం చూపారు. కుటుంబ సమేతంగా ఆహ్లాదకర వాతావరణంలో గడపాలంటే గుర్తొచ్చే జూపార్కును సందర్శించేందుకు వేలాదిగా...
ShaikPet Flyover Inaugurated by Minister KTR

‘ఆర్‌ఆర్‌ఆర్ పూర్తయితే’ హైదరాబాద్‌కు సాటేది?

రక్షణశాఖ భూముల అప్పగింతలో యుపికో నీతి, తెలంగాణకు మరో నీతా? కంటోన్మెంట్‌లో మూసివేసిన రోడ్లను వెంటనే తెరిపించండి స్కైవేల నిర్మాణానికి అడ్డంకులు తొలగించండి హైదరాబాద్‌కు అభివృద్ధికి సహకరించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మంత్రి కెటిఆర్ వినతి కిషన్‌రెడ్డితో...
SI died in road accident

రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ దుర్మరణం

విధుల్లో చేరేందుకు తండ్రి ఆటోలో వికారాబాద్ వస్తుండగా ఢీ కొట్టిన బస్సు, అక్కడికక్కడే ఇద్దరు మృతి, వారం క్రితమే ఎస్‌ఐ శ్రీనునాయక్ వివాహం, కుటుంబంలో తీరని విషాదం నల్లగొండ జిల్లా పోలేపల్లి రాంనగర్ వద్ద...
Job notifications coming soon:Minister Vemula

త్వరలో కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు

ఆ విషయం తెలిసే బిజెపి నేతల దొంగదీక్షలు స్థానికులకే ఉద్యోగాలు దక్కాలన్నది సిఎం కెసిఆర్ ఆలోచన : మంత్రి వేముల మనతెలంగాణ/హైదరాబాద్ : యువత కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు త్వరలోనే వస్తాయని రోడ్లు, భవనాల శాఖ...
Revenue of Rs 32000 crore to Excise Department in year 2021

నయా సాల్ ‘జోష్’

తాగుడు, తినుడు తగ్గేదేలే రెండు రోజుల్లో రూ.272కోట్ల మద్యం విక్రయాలు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అధికం 2021సంవత్సరంలో ఎక్సైజ్‌శాఖకు రూ.32వేల కోట్ల పైచిలుకు ఆదాయం మనతెలంగాణ/హైదరాబాద్ : న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మద్యం అమ్మకాలు రికార్డును...

చిన్నారులకు ఆర్‌టిసి పెద్ద కానుక

12ఏళ్ల లోపు పిల్లలకు బస్సులో శాశ్వతంగా ఉచిత ప్రయాణం టిఎస్ రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మనతెలంగాణ/హైదరాబాద్ : తొందరలోనే 12 ఏళ్ల లోపు చిన్నారులు ఆర్టీసీ బస్సుల్లో శాశ్వతంగా ఉచితంగా ప్రయాణించేలా...

రాష్ట్రంలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు

79కి చేరిన కేసుల సంఖ్య కోలుకున్న ఒమిక్రాన్ బాధితులు 27 మంది హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రంలో...
CS Somesh kumar review on Covid-19

కొవిడ్ కట్టడికి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి

అందరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలి మాస్క్ ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా కఠినంగా అమలు ఉన్నతాధికారులతో సిఎస్ సోమేష్‌కుమార్ కొవిడ్ వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సిఎస్ ఉన్నతస్థాయి సమావేశం హైదరాబాద్ : అనేక రాష్ట్రాల్లో వేగంగా వ్యాప్తి...
PM Kisan funds in June first week

కొత్త సంవత్సరం కానుక.. రైతుల ఖాతాల్లోకి రూ.20,900కోట్లు..

కొత్త సంవత్సరం కానుకగా పిఎం కిసాన్ నిధులు విడుదల రైతుల ఖాతాల్లోకి రూ.20,900కోట్లు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త లక్ష్యాలు సేంద్రీయ పంటల సాగువైపు మళ్లాలి వీటికి అంతర్జాతీయ మార్కెట్‌లో ఆధిక డిమాండ్ -...
Rachakonda CP met Governor Tamilisai Soundararajan

గవర్నర్‌ను కలిసిన రాచకొండ సిపి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్‌లో ఈ మేరకు శనివారం గవర్నర్‌ను కలిసిన సిపి మహేష్ భగవత్,...
Sanjeev Kishore is General Manager in-charge of South Central Railway

దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జీ జనరల్ మేనేజర్‌గా సంజీవ్ కిషోర్ బాధ్యతలు

  మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జీ జనరల్ మేనేజర్‌గా నైరుతి రైల్వే (ఎస్‌డబ్ల్యుఆర్) జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఆయన జమల్‌పూర్‌లోని ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్...

Latest News