Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
తిరుమలలో భక్తుల రద్దీ.. అన్ని కంపార్టుమెంట్లు ఫుల్
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24...
రాజ్యాంగాన్ని చదవండి సార్!
గవర్నర్ ఆర్ఎన్ రవి సెక్యులరిజం యూరోపియన్ భావన, భారతీయ భావన కాదు అన్న దగ్గర నుండి పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం...
బాహ్య సంస్థల ప్రసాదాలపై నిషేధం
అయోధ్య రామ్ మందిర్ ప్రధాన అర్చకుని వినతి
లక్నో : తిరుపతి ఆలయం లడ్డుల కల్తీ ఆరోపణలపై వివాదం ఉత్తర ప్రదేశ్లోని అయోధ్య, ప్రయాగ్రాజ్, మథుర నుంచి స్పందనలకు దారి తీసింది. ప్రసాదం తయారీ,...
తిరుమల వెళ్లేందుకు జగన్కు ఏ అర్హత ఉంది: బైరెడ్డి
అమరావతి: తిరుమల వెళ్లేందుకు జగన్కు ఏ అర్హత ఉందని మాజీ ఎంఎల్ఎ, రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. తిరుమల లడ్డూలో కల్తీ విషయంపై ఆయన మీడియాతో...
తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం..
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8...
జగన్ తిరుమల దర్శనంపై కొనసాగుతున్న ఉత్కంఠ
మన తెలంగాణ/హైదరాబాద్ : వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ 28వ తేదీన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లనున్నట్లు ప్రకటించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని ఆ...
తిరుమలలో భక్తలు రద్దీ సాదారణం..
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి...
జలదిగ్బంధంలో ఏడుపాయల వనదుర్గ
గత రెండు రోజులుగా మెదక్ జిల్లా, పాపన్నపేట మండలంలోని ఏడుపాయల శ్రీవనదుర్గభవాని మాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో మంజీరా...
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు బుధవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా భక్తులు శ్రీవారి దర్శించుకుంటున్నారు. మంగళవారం శ్రీవారిని 67,616 మంది భక్తులు...
తిరుపతి లడ్డూలో అంబర్ ప్యాకెట్
ఖమ్మం: తిరుమల తిరుపతి లడ్డూలో అంబర్ ప్యాకెట్ కనిపించిన సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. భక్తురాలు తెలిపిన వివరాల ప్రకారం... గొల్లగూడె గ్రామానికి చెందిన దొంతు పద్మావతి గత గురువారం తిరుపతికి వెళ్లింది....
గుప్త నిధుల కోసం రామప్ప గొల్లాల గుడిలో శిల్పాలు ధ్వంసం
ములుగు జిల్లాలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ పరిధిలోని ఉప ఆలయమైన గొల్లాల గుడి గుప్తనిధుల కోసం గుర్తు తెలియని దుండగుల చేతిలో ధ్వంసమైంది. వివరాల్లోకి వెళ్తే ..ఆదివారం మధ్యాహ్నం పురావస్తు...
శ్రీవారి లడ్డూ కల్తీ అంశంలో నిజానిజాలు వెలికితీయండి:డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
తిరుమల లడ్డూ వ్యవహారంలో తమపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. శ్రీవారి లడ్డూ కల్తీ అంశంలో నిజానిజాలు వెలికితీయాలని తన లేఖలో...
తిరుపతి లడ్డూలో వాడిపడేసిన తంబాకు
తిరుమల తిరుపతికి వెళ్లి లడ్డూలు తెచ్చుకున్న ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైన సంఘటన ఖమ్మం రూరల్ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...గొల్లగూడెం పంచాయతీ పరిధిలోని కార్తికేయ...
తిరుమలలో భక్తుల రద్దీ.. 25 కంపార్టుమెంట్లు ఫుల్
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8...
తిరుమల లడ్డూలో జంతు కొవ్వు…. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: ప్రణీత
తిరుమల: శ్రీవారి లడ్డూ తయారీలో జంతు కొవ్వు వినియోగించడం దారుణమని నటి ప్రణీత మండిపడ్డారు. తిరుమల లడ్డూ వివాదంపై ఆమె స్పందించారు. తిరుమల లడ్డూను కల్తీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్...
తిరుమలలో భక్తుల రద్దీ.. 31 కంపార్టుమెంట్లు ఫుల్
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి...
జనం నుంచి జలంలోకి…
మన తెలంగాణ, సిటీబ్యూరో: అశేష భక్త జనసందోహం మధ్య మహాగణపతి గంగమ్మ ఒడిలోకి చేరారు. భక్తుల జయజయ ధ్వానాలు,నృత్యాలు, డిజె పాటల మధ్య హైదరాబాద్ నగర, శివారు ప్రాంతాల గణనాథులు గంగమ్మ ఒడికి...
గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి
హైదరాబాద్: ఖైరతాబాద్ నిమజ్జనం అంగరంగా వైభవంగా జరిగింది. ఖైరతాబాద్ మహా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మంగళవారం ఒంటిగంటన్నరకు పూర్తయ్యింది. ట్యాంకుబండ్పై నాలుగో నెంబర్ క్రేన్ ద్వారా బడా...
నిమజ్జనం… హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
మన తెలంగాణ/భాగ్యనగరం : హైదరాబాద్లో గణేశుడి నిమజ్జన సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం 8 నుంచి ఎల్లుండి ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. హైదరాబాద్లో...
ఖైరతాబాద్ గణపతి హుండీ ఆదాయం రూ.70 లక్షలు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: ఖైరతాబాద్ మహాగణపతి హుండీలో భారీగా విరాళం వచ్చి చేరింది. కేవలం హుండి కానుకల ద్వారా 70 లక్ష ల రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇంకా మహాగణపతికి...