Wednesday, July 2, 2025
Home Search

భక్తులు - search results

If you're not happy with the results, please do another search

శ్రీవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. శనివారం తిరుమల శ్రీవారిని 75,775మంది భక్తులు దర్శించుకున్నారు.ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...

వేముల‌వాడ‌ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని వేముల‌వాడ‌ రాజన్న ఆలయానికి పెద్ద ఎత్తున్న భక్తులు పోటెత్తారు. మంగళవారం రాజన్న ఆలయం క్షేత్రంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. మహా శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే స్వామివారిని...

తిరుమలకు పోటెత్తిన భక్తులు..శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఆదివారం తిరుమల శ్రీవారిని 68,065 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...

తిరుమల శ్రీవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. శనివారం తిరుమల శ్రీవారిని 65,704 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...

తిరుమల శ్రీవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున పోటెత్తారు. శనివారం తిరుమల శ్రీవారిని 41,463 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....

తిరుమల శ్రీవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున పోటెత్తారు. శనివారం తిరుమల శ్రీవారిని 36,333 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....

మేడారం జాతరకు కోటి మందిపైగా భక్తులు హాజరవుతారు: సిఎస్

  హైదరాబాద్: ఈ నెల 16 నుంచి 19 వరకు మేడారం జాతర నిర్వహిస్తామని సిఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. మేడారం జాతర ఏర్పాట్లపై అధికారులతో సిఎస్ సోమేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి...
Huge Devotees Visit Medaram Jatara

మేడారం మహాజాతరకు పోటెత్తిన భక్తులు..

ములుగు: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు భక్తులు పోటెత్తారు. ఈనెల 16 నుంచి మహాజాతర మొదలుకానున్న నేపథ్యంలో ఇప్పటికే భక్తులతో మేడారం కిటకిటలాడుతోంది. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో...

తిరుమల శ్రీవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున పోటెత్తారు. శనివారం తిరుమల శ్రీవారిని 34,632 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....

తిరుమల శ్రీవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతోంది. శనివారం తిరుమల శ్రీవారిని 45,481 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...

తిరుమల ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో గురువారం భక్తులు రద్దీ నెలకొంది. నిన్న శ్రీవారిని 32,613మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...
Don't believe fake news about Hotel prices in Tirumala

తిరుమలలో హోటళ్ల ధరలపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు

తిరుమల: ఇటీవలి కాలంలో “తిరుమలలో హోటళ్ల ధరల వివరాలు” పేరుతో కొన్ని సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా షేర్ అవుతున్న ఒక మెసేజ్‌ టిటిడి దృష్టికి వచ్చింది. ఈ సమాచారం పూర్తిగా వాస్తవ...
Accidental incident india

ఈ ఘోర ప్రమాదాలు ఆగేదెన్నడు?

ఇటీవల మతపరమైన క్రతువుల్లో, పరిశ్రమల్లో ప్రమాదాలు సంభవించి పలువురు అకాల మరణాలు చెందుతుండంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఆయా కుటుంబాలు తీవ్ర దుఃఖంతో కుమిలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా...

బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

మనతెలంగాణ, సిటిబ్యూరోః బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. బల్కంపేటలోని శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో జరుగుతున్న వార్షిక కళ్యాణోత్సవాలను మంగళవారం...

హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి

మన తెలంగాణ/మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మినర్సింహాస్వామి దేవాలయంలో భక్తులు ఆదివారం సందడి చే శారు. ఉదయాన్నే వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ముందుగా చింతామణి తోగును సందర్శించి పవిత్ర...
Jagannath Rathyatra

జగన్నాథ రథయాత్రలో అపశృతి.. తొక్కిసలాటలో ముగ్గురు మృతి

ఒడిశాలోని పూరిలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో (Jagannath Rathyatra) అపశృతి చోటు చేసుకుంది. గుండిచా ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు....
Trisha donates mechanical elephant to temple

దేవాలయానికి యాంత్రిక ఏనుగును బహూకరించిన త్రిష

చెన్నై: శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వవినాయకర్ అలయానికి సినీ నటి త్రిష యాంత్రిక ఏనుగును బహూకరించారు. పీపుల్ ఫర్ క్యాటిల్ ఇండియా అనే సంస్థతో కలిసి గజను దేవాలయానికి బహుమతిగా ఇచ్చారు. సంప్రదాయ...

కదిలిన జగన్నాథ రథచక్రాలు

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పూరీ జగన్నాథుని రథయాత్ర శుక్రవారం లక్షలాది భక్తుల జైజగన్నాథ్ నామస్మరణతో ప్రారంభమైంది. 12 రోజుల పాటు సాగనున్న ఈ యాత్రవేడుకలో శుక్రవారం మొదటి రోజే దాదాపు 10 లక్షల...

పూరి జగన్నాథ రథయాత్ర ఉత్సవంలో అపశృతి.. 500 మందికి పైగా గాయాలు

పూరి: ఒడిశాలోని పూరిలో జరిగిన వార్షిక రథయాత్ర ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ఈ రథయాత్ర ఉత్సవం సందర్భంగా 500 మందికి పైగా భక్తులు గాయపడగా, పలవురి పరిస్థితి విషమంగా ఉంది. నగరంలో జగన్నాథ...

Latest News