Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
జగన్నాథ రథయాత్రలో అపశృతి.. తొక్కిసలాటలో ముగ్గురు మృతి
ఒడిశాలోని పూరిలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో (Jagannath Rathyatra) అపశృతి చోటు చేసుకుంది. గుండిచా ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు....
దేవాలయానికి యాంత్రిక ఏనుగును బహూకరించిన త్రిష
చెన్నై: శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వవినాయకర్ అలయానికి సినీ నటి త్రిష యాంత్రిక ఏనుగును బహూకరించారు. పీపుల్ ఫర్ క్యాటిల్ ఇండియా అనే సంస్థతో కలిసి గజను దేవాలయానికి బహుమతిగా ఇచ్చారు. సంప్రదాయ...
కదిలిన జగన్నాథ రథచక్రాలు
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పూరీ జగన్నాథుని రథయాత్ర శుక్రవారం లక్షలాది భక్తుల జైజగన్నాథ్ నామస్మరణతో ప్రారంభమైంది. 12 రోజుల పాటు సాగనున్న ఈ యాత్రవేడుకలో శుక్రవారం మొదటి రోజే దాదాపు 10 లక్షల...
పూరి జగన్నాథ రథయాత్ర ఉత్సవంలో అపశృతి.. 500 మందికి పైగా గాయాలు
పూరి: ఒడిశాలోని పూరిలో జరిగిన వార్షిక రథయాత్ర ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ఈ రథయాత్ర ఉత్సవం సందర్భంగా 500 మందికి పైగా భక్తులు గాయపడగా, పలవురి పరిస్థితి విషమంగా ఉంది. నగరంలో జగన్నాథ...
గజరాజుల బీభత్సం.. జగన్నాథ రథయాత్రలో అపశృతి
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో జగన్నాథ రథయాత్రలో (Jagannath Rathyatra) అపశృతి చోటు చేసుకుంది. ఊరేగింపుగా వచ్చిన మూడు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏనుగులు అదుపుతప్పి భక్తులపైకి దూసుకు వచ్చాయి. దీంతో అక్కడ గందరగోళ...
తొలి బోనమెత్తిన గోల్కొండ
మన తెలంగాణ/నాంపల్లి: చారిత్రాత్మక గోల్కొండ కోట లో శ్రీ శక్తిమంతురాలైన శ్రీ జగదాంబిక ఆలయంలో బో నాల సందడి ఉత్సవాలు అంగరంగ వైభవంగా, తెలంగా ణ భక్తి సంస్కృతిని చాటెలా ప్రారంభమయ్యాయి. దీం...
నాగర్ కర్నూల్ లో ట్రావెల్స్ బస్సు బోల్తా
మహబూబ్ నగర్: నాగర్ కర్నూల్ జిల్లాలో దోమలపెంట వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బ్రేకులు ఫెయిల్ అయి అదుపుతప్పి బోల్తాపడడంతో పలువురు...
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయమంటే?
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. బుధవారం స్వామివారి దర్శనం కోసం ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ...
శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
కియోస్క్ యంత్రాల ద్వారా లడ్డూల విక్రయం
తిరుమల: తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం (Srivari Laddu Prasadam) కోనుగోలుకు టిటిడి నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలలోని లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో భక్తులకు మరింత సులభతరంగా లడ్డూలను కోనుగోలు...
తిరుమలలో దర్శనం కోసం ఎంత సమయం పడుతుందంటే
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వెలుపల శిలాతోరణం వరకు క్యూ లైనులో భక్తులు వేచివున్నారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం...
తిరుమలలో ఉచిత బస్ ప్రయాణం
తిరుమలలో భక్తులను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచిత సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రి...
గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం
గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 2027 జూలై 23వ తేదీ నుంచి 12 రోజుల పాటు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళాకు వెళ్లి...
నాలుగుచోట్ల ఆధునిక గోశాలలు
వేములవాడ, యాదగిరిగుట్ట, ఎనికేపల్లి, పశుసంవర్ధక వర్శిటీలో
అత్యాధునిక గోశాలల నిర్మాణం వేములవాడలో వంద ఎకరాలకు
తక్కువ కాకుండా గోశాల రాష్ట్రంలో గోరక్షణకు సమగ్ర పాలసీ
అధ్యయనానికి ముగ్గురు అధికారులతో కమిటీ కమిటీ సభ్యులుగా...
విమానయానం గాలిలో దీపం
ఈ ఏడాది కేదార్నాథ్ యాత్ర సీజన్లో వరసగా చోటు చేసుకొంటున్న హెలికాప్టర్ ప్రమాదాలు ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఆదివారం కేదార్నాథ్నుంచి గౌరీకుండ్కు వస్తున్న హెలికాప్టర్ గుప్తకాశి వద్ద కూలిపోవడంతో పైలట్,...
18 నుంచి సెప్టెంబర్ నెల కోటా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు
సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం, గదుల కోటా విడుదల తేదీల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) వెల్లడించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను జూన్ 18న ఉదయం 10...
కేదార్నాథ్ యాత్రలో వరుసగా హెలికాప్టర్ ప్రమాదాలు..నెలన్నర రోజుల్లోనే ఇది అయిదో ప్రమాదం
ఈ ఏడాది కేదార్నాథ్ యాత్ర సీజన్లో వరసగా చోటు చేసుకొంటున్న హెలికాప్టర్ ప్రమాదాలు ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఆదివారం కేదార్నాథ్నుంచి గౌరీకుండ్కు వస్తున్న హెలికాప్టర్ గుప్తకాశి వద్ద కూలిపోవడంతో పైలట్,...
శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది.శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. నిన్న ఒక్కరోజులోనే స్వామివారిని 90,815 మంది భక్తులు దర్శించుకోగా, వారిలో 35,007...
చిత్ర పరిశ్రమకు..గద్దర్కు సంబంధం లేదు
చిత్ర పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి పేరుతో అవార్డులు అందజేయడం రాష్ట్ర ప్రభుత్వ అవివేకమని విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి) నేత పగుడాకుల బాలస్వామి విమర్శించారు. ఎంతోమంది మహానటులు నందమూరి తారక రామారావు,...
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో స్వామివారి ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠ కాంప్లెక్స్...
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు పుల్
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో స్వామివారి ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠ కాంప్లెక్స్...