Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
ప్రసన్నాంజనేయ దేవాలయాన్ని సందర్శించిన మేయర్
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ పట్టణంలోని 34వ డివిజన్ పరిధిలోని గోదాంగడ్డ గుట్టపై ఉన్న అంజనాద్రి ప్రసన్నాంజనేయస్వామి దేవాలయాన్ని బుధవారం నగర మేయర్ యాదగిరి సునీల్రావు సందర్శించారు. దేవాలయం చుట్టూ భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేసి...
ఇక్కడ ఉత్తరాది వ్యూహం ఊతమివ్వదు
దక్షిణాది కేంద్రంగా వ్యూహాలు రచించాలి
యెడియూరప్ప వంటి బలమైన నాయకులు లేకపోవడం శాపం
పార్టీ మూల సిద్ధాంతాన్ని కొనసాగించడమే ఉత్తమ మార్గం
శ్యాం ప్రసాద్ ముఖర్జీ, దీనదయాళ్ భోదనలే శిరోధార్యం
ఉత్తరాది కన్నా భిన్నమైన...
వైభోవోపేతంగా కార్తీక పౌర్ణమి..
మన తెలంగాణ/గద్వాల టౌన్: కార్తీక పౌర్ణమి సందర్భంగా జోగుళాంబ గద్వాల జిల్లాలోని శివాలయాలు, పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక...
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ…
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 84,214మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
తిరుపతి వెంకన్నకు రెండున్నర లక్షల కోట్ల ఆస్తి..
తిరుపతి వెంకన్న ఆస్తుల విలువ
రెండున్నర లక్షల కోట్లు
10 టన్నులకు పైగా బంగారం ..
నగలపై బ్యాంకుల నుంచి కోట్ల వడ్డీలు
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆధీనంలోని ఆస్తుల విలువ అంతా కలిపితే రూ...
శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల
మన తెలంగాణ, హైదారాబాద్ : తిరుమల శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రాన్ని టిటిడి విడుదల చేసింది. మొత్తం బ్యాంకుల్లో రూ. 15,938 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు తెలిపింది. బంగారం 10,258.37 కిలోలు ఉన్నట్లు టిటిడి...
శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం వంటగదిలో పేలిన బాయిలర్
మన తెలంగాణ/ అమరావతి: శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం వంటగదిలో మంగళవారంనాడు బాయిలర్ పేలింది. దేవస్థానంలోని అన్నపూర్ణ భవన్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టిఫిన్ తయారీకి ఉపయోగించే వంటగదిలోని స్టీమ్ వాటర్...
తిరుపతిలో రేపటి నుండి సర్వదర్శనం టోకెన్ల జారీ..
చిత్తూరు: తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల వద్ద మంగళవారం నుంచి ప్రయోగాత్మకంగా సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ ప్రక్రియను పునఃప్రారంభించనున్నట్లు టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో...
ఎల్లుండి నుంచి యాదాద్రిలో బ్రేక్ దర్శనాలు
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈ నెల 31వ తేదీ నుంచి బ్రేక్ దర్శనాలు అమలు చేయనున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చే వి.ఐ.పి భక్తులు, రాజ్యాంగబద్ధ పదవులలో...
ఆలయాల సందర్శనకు ప్రత్యేక సర్వీసులు
హైదరాబాద్ : కార్తీక మాసంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. టూర్ ప్యాకేజీలో భాగంగా ఆలయాల దర్శనం నిమిత్తం ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. హకీంపేట,...
కేదార్నాథ్, యమునోత్రి ఆలయాల మూసివేత
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని గఢ్వాల్ హిమాలయ పర్వతాలలో కొలువై ఉన్న కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలు శీతాకాలం సందర్భంగా గురువారం మూతపడ్డాయి. వేద పండితులు మంత్రాలు పఠిస్తుండగా భక్తుల దర్శనానంతరం గురువారం ఉదయం 8.30 గంటలకు...
సూర్యాగ్రహణం: తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల: సూర్యాగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూతపడింది. మంగళవారం ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు 12 గంటల పాటు టిటిడి అధికారులు శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. ...
నాగర్ కర్నూల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..
నాగర్ కర్నూల్: జిల్లాలోని తెలకపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున మండలంలోని అనంతసాగర్ గేటు వద్ద ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో శ్రీశైలం వెళ్తున్న భక్తులు...
తిరుమలలో భక్తుల రద్దీ…
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం తిరుమల శ్రీవారిని 78,299మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
తిరుమలలో భక్తుల రద్ధీ
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం అన్ని కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండి బయట క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుతం సర్వదర్శనం భక్తులకు 30 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ...
అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని వాగులు, సరస్సులన్నీ పొంగిపొర్లుతున్నాయి. అనంతపురం నగరం వరద...
మనువాదుల ఇటీవలి పరిశోధనలు
విద్య అసలు లక్షం సమాధానాలను అందించడం కాదు, మరిన్ని ప్రశ్నలు సంధించడం ఎలాగో నేర్పించడం! హెలెన్ కెల్లర్ అమెరికన్ రచయిత్రి, ఉపాధ్యాయురాలు ఈ దేశంలో ముప్పయి అయిదు స్మృతులున్నాయి. అందులో లభించినవి ఇరవై...
రెండు రోజులు శ్రీవారి ఆలయం మూత
మనతెలంగాణ/ హైదరాబాద్ : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శనం కోసం భక్తులు పరితపించి పోతారు.. గంటల తరబడే కాదు.. రోజుల తరబడి కూడా క్యూలైన్లలో భక్తులు వేచిఉండే సందర్భాలు...
వైభవోత్సవాల్లో మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన శ్రీనివాస కల్యాణం, శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలకు రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్రావు కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక...
తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 81,034మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...