Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
శ్రీవారి దర్శనానికి 30 గంటలు..
మనతెలంగాణ/ హైదరాబాద్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం అన్ని కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లో సర్వదర్శనం కోసం భక్తులు వెచ్చివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు 30 గంటల సమయం పడుతుంది....
దేవరగట్టు బన్నీ ఉత్సవాలు… ఒకరు మృతి
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో గురువారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. కర్రల సమరం చేసేందుకు వచ్చిన యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. కర్రల సమరంలో 50 మందికి...
దుర్గా నిమజ్జనంలో విషాదం…. 8 మంది మృతి
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రం జల్పాయ్గురిలో విషాదం చోటుచేసుకుంది. మాల్ నదిలో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా భారీ వరదలో 8 మంది గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లు, పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి...
జనసంద్రంగా మారిన ఇంద్రకీలాద్రి
విజయవాడ: ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ సన్నిధి జనసంద్రంగా మారింది. అమ్మవారి దర్శనానికి వెళ్లిన భక్తులు దర్శనానంతరం శివాలయం మెట్లు మార్గం వైపు నుంచి దిగే విధంగా ఏర్పాటు చేశారు. ఇంద్రకలాద్రిపై.. నటరాజ స్వామి ఆలయం,...
ఖైరతాబాద్ లో విగ్రహాలను ధ్వంసం చేసిన మహిళలు
హైదరాబాద్: సైఫాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో మాత విగ్రహాలను, పలు ఆలయాలలో, చర్చిల్లో విగ్రహాలను ఇద్దరు మహిళలు ధ్వంసం చేశారు. ఇద్దరు అనుమానిత మహిళలను సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పూజచేస్తున్న భక్తుడు వెంకటేష్...
అమెరికా మెప్పుకోసం మోడీపాట్లు
అమెరికన్ మీడియా ఆ మాటకొస్తే ఏ దేశ వాణిజ్య పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ముసుగులో ఉన్న సంస్థలైనా తమ పాలకవర్గ ప్రయోజనాలకు అనుగుణంగా ఎవరినైనా తెగడాల్సి వస్తే చీల్చి చెండాడుతాయి. పొగడాల్సి...
బంగ్లాదేశ్ లో ఘోర పడవ ప్రమాదం.. 24 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్ లోని పంచగఢ్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. కరాటోవ నదిలో పడవ మునిగి 24 మంది మృతి చెందారు. మరో 30మంది గల్లంతయ్యారు. ఉత్తర...
కాబూల్లో కారు బాంబు పేలుడు: ఏడుగురు మృతి
కాబూల్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ లో శుక్రవారం జరిగిన బాంబు పేలుడులో ఏడుగురు మృతి చెందారు. మరో 41 మందికి తీవ్రగాయాలయ్యారు. వజీర్ అక్బర్ ఖాన్ మసీదుకు సమీపంలో రోడ్డు పక్కన ఉంచిన...
టిటిడికి ముస్లిం దంపతులు రూ.1.02 కోట్ల విరాళం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెన్నైకి చెందిన ఓ ముస్లిం దంపతులు రూ.1.02 కోట్ల విరాళం అందించారు. మంగళవారం తిరుమలలోని శ్రీవారి ఆలయంలో సుబీనాబాను, అబ్దుల్ ఘనీ దంపతులు టీటీడీ ఈవో...
తిరుమల ఆలయ సమాచారం
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 73,186 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి,...
చరిత్రను వక్రీకరిస్తున్న బిజెపి
బిజెపి, సంఘ పరివార్ విద్వేష రాజకీయాల నేపథ్యంలో గత కొంతకాలంగా ఒక కొత్త పల్లవి మొదలుపెట్టారు. 1948 సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని బిజెపి పాలకులూ, నాయకులు గత...
‘ముసురు’కుంది
ఉప్పొంగిన వాగులు, మత్తళ్లు దుంకిన చెరువులు పలుచోట్ల తెగిన రోడ్లు, నిలిచిన రాకపోకలు
వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం నార్లాపూర్ వాగులో చిక్కుకున్న వారిని ప్రొక్లెయినర్తో క్షేమంగా ఒడ్డుకు తరలింపు
గంభీరావుపేటలో పిడుగుపాటుకు 150 గొర్రెలు...
‘భక్త జనం జేజేల నడుమ’.. గంగమ్మ ఒడికి గణపయ్య
ప్రశాంతంగా ఖైరతాబాద్
మహా వినాయకుడి నిమజ్జనం
భక్తజనంతో కిక్కిరిసిన
ట్యాంక్బండ్ పరిసరాలు
రాష్ట్రవ్యాప్తంగా
ఎటుచూసినా నిమజ్జన
సందడి రికార్డు
స్థాయిలో రూ.24,60
లక్షలు పలికిన
బాలాపూర్ లడ్డు
మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలో నవరాత్రులు అంగరంగ...
తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
కోస్తా, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు
భద్రాద్రి కొత్తగూడెం 218, కరీంనగర్లో 148 మిల్లీమీటర్ల
వర్షపాతం నమోదు
హైదరాబాద్లో దంచికొట్టిన వాన
మనతెలంగాణ/ హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని,...
రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎంతో తెలుసా?
హైదరాబాద్: భాగ్యనగర్ గణేష్ ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డూకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రతి యేటా ఈ లడ్డూను సొంతం చేసుకునేందుకు ఎందరో పోటీపడుతుంటారు. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ వేలంలో రూ.24 లక్షల...
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రను ప్రారంభించిన తలసాని
హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడిని లక్షలాదిమంది భక్తులు దర్శించుకున్నారు. గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్...
రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించిన షేక్ హసీనా
న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గురువారం మధ్యాహ్నం అజ్మీర్లోని సూఫీ సెయింట్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా వద్ద ప్రార్థనలు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య...
గణేష్ నిమజ్జనానికి ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
29 డిపోల నుంచి 565 ప్రత్యేక బస్సులు
రెండు కాల్ సెంటర్ల ఏర్పాటు
హైదరాబాద్: గణేష్ నిమజ్జన ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ఆర్టిసి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా భక్తుల సౌకర్యం...
భక్తులతో కిక్కిరిసి పోతున్న మెట్రో రైళ్లు
జనం సంద్రంగా మారిన ఖైరతాబాద్ స్టేషన్
గణపతిని దర్శించుకునేందుకు తరలివస్తున్న భక్త జనం
రూట్ గైడ్ చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించిన మెట్రో
ప్రస్తుతం 4 లక్షల దాటిన మెట్రో ప్రయాణికుల సంఖ్య
మన తెలంగాణ, హైదరాబాద్ :...
హుస్సేన్ సాగర్లో మట్టివిగ్రహాలే
నిమజ్జనానికి చురుగ్గా ఏర్పాట్లు
పిఒపి విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేక కొలనులు
హైదరాబాద్: నగరంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వినాయకుల నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 9న సామూహిక నిమజ్జనం నిర్వహించనున్నారు....