Sunday, September 14, 2025
Home Search

భక్తులు - search results

If you're not happy with the results, please do another search
Muchintal as famous spiritual center: President

ముచ్చింతల్‌కు విశ్వఖ్యాతి

సమతామూర్తి స్వర్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ప్రత్యేక పూజలు చేసి లోకార్పణం చేసిన రాష్ట్రపతి దంపతులు రాష్ట్రపతికి స్వాగతం పలికిన సిఎం కెసిఆర్,గవర్నర్ తమిళిసై మనతెలంగాణ/హైదరాబాద్: ముచ్చింతల్ ప్రపంచ వ్యాప్తంగా మరో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని...

తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున పోటెత్తారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని 30,609 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....

మేడారం భక్తులకు ఇబ్బందులు కలగొద్దు

అన్ని సమన్వయంతో పనిచేయాలి అధికారులను ఆదేశించిన సిఎస్ సోమేశ్‌కుమార్ మనతెలంగాణ/హైదరాబాద్ : మేడారం జాతరకు హాజరయ్యే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు రావొద్దని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని...

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున పోటెత్తారు. బుధవారం తిరుమల శ్రీవారిని 32,092 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....

శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.22 కోట్లు..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున పోటెత్తారు. మంగళవారం తిరుమల శ్రీవారిని 30,172 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....
Huge Devotees Visit Medaram Jatara

మేడారానికి జాతీయ హోదా

దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరగా గణతికెక్కిన మేడారం జాతర రానే వచ్చింది. రెండేళ్లకు ఒకసారి మేడారం జనసంద్రమైన సమయం ఆసన్నమైంది. పౌరుషం గల తెలంగాణ ఆడబిడ్డల ఆత్మత్యాగాలును స్మరించుకునే క్షణాలు దగ్గరకొచ్చాయి. ఈ...
Bangaram by TSRTC parcel to Medaram

మేడారానికి టిఎస్ ఆర్‌టిసి పార్శిల్ ద్వారా మొక్కు చెల్లింపులు

  హైదరాబాద్ : మేడారం వెళ్లలేని భక్తుల కోసం ప్రత్యేకంగా టిఎస్ ఆర్‌టిసి పార్శిల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు తాము చెల్లించాలనుకునే బంగారాన్ని పార్శిల్లో బుక్ చేస్తే చాలు, ఆ మొక్కును నేరుగా...
Medaram prasadam door delivery by TSRTC

ఇంటివద్దకే మేడారం ప్రసాదం

ఆర్‌టిసి, తపాలశాఖల ద్వారా భక్తుల ఇళ్లకు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్ : మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదాన్ని ఆర్‌టిసి, తపాలశాఖల ద్వారా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి...
CM KCR inspects construction work of Yadadri temple

చకచకా యాదాద్రి పనులు

మార్చి 28న ఆలయ పునఃప్రారంభోత్సవ నేపథ్యంలో తుది దశ నిర్మాణ పనులను పరిశీలించిన సిఎం కెసిఆర్ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశం మహా సుదర్శనయాగం, మహాకుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లపై సమీక్ష...
CM KCR who will be going to Yadadri for while

నేడు యాదాద్రికి సిఎం

వచ్చే నెల 3, 4 వారాల్లో ఆలయ పునఃసంప్రోక్షణ అపూర్వ స్థాయిలో ప్రారంభ వేడుకలు ఏర్పాట్ల పరిశీలన, సుదర్శన యాగం కోసం యాగశాల నిర్మాణంపై దిశానిర్దేశం యాగంలో 1108 యజ్ఞ కుండాలు... పాల్గొననున్న 6వేలపైచిలుకు రుత్విక్కులు చివరిదశలో ప్రధాన...
Minister Satyavathi rathod fires on kishan reddy

మేడారంలో సకల సదుపాయాలు

ఫిబ్రవరి 8 నుంచి భారీ వాహనాల మళ్లింపు ప్రత్యేక యాప్స్, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వసతుల కల్పన భారీగా క్యూలైన్లు, చలువ పందిళ్లు సిసి కెమెరాల నిఘా, షీటీమ్స్, మఫ్టీ పోలీసుల భద్రత రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు...

తిరుమలలో 8నుంచి రథసప్తమి వేడుకలు..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం తిరుమల శ్రీవారిని 28,410 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....
Devotees are flocking to Medaram Jatara in large numbers

భారీగా తరలివస్తోన్న భక్త జనం

భక్తులతో కిక్కిరిసిపోతున్న మేడారం మనతెలంగాణ/హైదరాబాద్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పెద్దఎత్తున భక్తజనం తరలివస్తున్నారు. ఈనెల 16 నుంచి మహాజాతర మొదలుకానున్న నేపథ్యంలో ఇప్పటికే భక్తులతో మేడారం కిటకిటలాడుతోంది....
Harish Rao visit Yadadri Temple

ఆధ్యాత్మిక ప్రదేశంగా యాదాద్రి ఆలయం: హరీష్ రావు

యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని సతీసమేతంగా గురువారం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. సిద్దిపేట నియోజకవర్గ పక్షాన యాదాద్రి ఆలయ గోపుర...

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని 29,026 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....
Sri ramanuja sahasrabdi

సమతామూర్తి సమారోహానికి అంకురార్పణ

శ్రీమన్నారయణ మంత్రంతో మారుమోగిన ముచ్చింతల్ శ్రీవైష్ణవ సంప్రదాయంలో శోభ యాత్ర మహాయాగానికి రుత్వికుల అంకురార్పణ ఆశ్రమం అంతటా ఆధ్యాత్మిక పరిమళాలు అనుగ్రహభాషణం చేసిన జీయర్ స్వాములు ప్రత్యేక పోస్టల్ కవర్ ఆవిష్కరణ చేసిన జూపల్లి రామేశ్వరరావు మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా...

శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.97 కోట్లు..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.మంగళవారం తిరుమల శ్రీవారిని 29,496 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...

రాజకీయ ఆధ్యాత్మికత

పశువును మనిషిగా, మనిషిని దేవునిగా మార్చే ఆలోచనే మతం. మంచిగా మెలిగి, మంచి చేయడమే మతం. శాంతి సాధన మత ప్రాథమిక లక్ష్యం. తోటి మనిషిని గౌరవించలేనివాడు కనిపించని దేవున్ని పూజించగలడా?’ స్వామి...
Crore sanctioned to Edupayala jatara

ఏడుపాయల జాతరకు రూ. కోటి మంజూరు

నిధులు మంజూరులో స్థానిక ఎమ్మెల్యే విశేష కృషి వైభవంగా జాతర నిర్వహణకు ఏర్పాట్లు మన తెలంగాణ/పాపన్నపేట : ప్రసిద్ధ్ద పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గాదేవి సన్నిదిలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరిగే మహాజాతర నిర్వహణకు రాష్ట్ర...
All set for Medaram Jatara

1100 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం

మేడారంలో చాలాచోట్ల శాశ్వత నిర్మాణాలు చేపట్టాం వనదేవతల జాతరకు అన్ని ఏర్పాట్లు మంత్రులు ఇంద్రకరణ్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి సిఎస్, డిజిపితో కలిసి పరిశీలన మనతెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి : గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం...

Latest News