Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
యుకెలో ఆస్ట్రాజెనెకా టీకా వార్షికోత్సవం
ప్రపంచంలో 250 కోట్ల డోసుల పంపిణీ
లండన్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీఆస్ట్రాజెనెకా రూపొందించిన టీకా వినియోగం ప్రారంభమై ఏడాది కావడంతో మంగళవారం యుకె ఆరోగ్యశాఖ వార్షికోత్సవాన్ని నిర్వహించింది. అదే టీకాను భారత్లోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్...
ఇండియన్ నేవీ 1971 యుద్ధ వీరుడు వైస్ అడ్మిరల్ శర్మ కన్నుమూత
భువనేశ్వర్ : 1971 లో భారత్పాకిస్థాన్ యుద్ధంలో భారత నేవీ తరఫున సాహసాన్ని ప్రదర్శించిన వైస్ అడ్మిరల్ ఎస్హెచ్ శర్మ సోమవారం సాయంత్రం భువనేశ్వర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన నిండు నూరేళ్ల...
శార్దుల్ ఠాకూర్ ఫైర్.. దక్షిణాఫ్రికా 229 ఆలౌట్
జోహెన్నస్బర్గ్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ మళ్లీ పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 202 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్లో భారత్కు కష్టాలు ఖాయమని అందరూ...
ఏడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా..
జోహాన్స్బర్గ్: టీమిండియా జట్టుతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. భారత బౌలర్లు శార్దుల్, సమీ చెలరేగడంతో వరుస ఓవర్లలో కైల్ వెరీన్(21), తెంబా బవుమా(51),...
నాల్గో వికెట్ కోల్పోయన సఫారీలు… 102/4
జోహాన్స్బర్గ్: ది వండరర్స్ స్టేడియంలో భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు సఫారీలు 44.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 102 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
భారమంతా బౌలర్లపైనే!
టీమిండియా 202 ఆలౌట్, సౌతాఫ్రికా 35/1, రెండో టెస్టు
జోహెన్నస్బర్గ్: సౌతాఫ్రికాతో సోమవారం ప్రారంభమైన రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 202 పరుగులకే ఆలౌటైంది. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన ఆతిథ్య సౌతాఫ్రికా...
‘వాహ్’.. వన్ మోటో
రాష్ట్రంలో రూ.250 భారీ పెట్టుబడి
హైదరాబాద్ శివారులో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్
రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఒయు మార్కెట్లోకి స్కూటర్లు విడుదల
మనతెలంగాణ/ హైదరాబాద్: కొత్త సంవత్సరం ఆరంభంలోనే వన్ మోటో సంస్థ రూ.250 కోట్లు పెట్టుబడి...
టీకాల మిక్సింగ్తో అద్భుత ఫలితం
మనతెలంగాణ/హైదరాబాద్ : టీకాల మేళవింపు కొవిడ్ వేరియంట్ల నుంచి మెరుగైన రక్షణ కల్పించటమే కాక, సురక్షితమైన ప్రక్రియ అని ఏఐజీ హాస్పిటల్ ప్రకటించింది. భారత్లో అందుబాటులో ఉన్న కొవాగ్జిన్, కొవిషీల్ వ్యాక్సిన్లు రెండూ...
ఫినో పేమెంట్స్ బ్యాంక్కు ఆర్బిఐ ఆమోదం
న్యూఢిల్లీ : ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్కు ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఆమోదం తెలిపింది. మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ స్కీమ్ (ఎంటిఎస్ఎస్) కింద అంతర్జాతీయ చెల్లింపు వ్యాపారం ప్రారంభించేందుకు గాను ఫినో బ్యాంక్కు...
బూస్టర్ డోసు ఆవశ్యకతపై స్పష్టత అవసరం
ఎన్టిఎజీఐ చీఫ్ డాక్టర్ అరోరా వెల్లడి
న్యూఢిల్లీ : భారత్లో బూస్టర్ డోసు కాకుండా ముందు జాగ్రత ( ప్రికాషన్) డోసులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా బూస్టర్...
గాల్వాన్ లోయలో చైనా పతాకం రెపరెపలు
న్యూఢిల్లీ : గాల్వాన్ లోయలో చైనా మళ్లీ కవ్వింపు చర్యలకు దిగింది. తాజాగా జనవరి 1న గాల్వాన్ లోయలో చైనా సైనికులు తమ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. చైనా అధికారిక మీడియా సంస్థ...
సార్క్ సదస్సు నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం
ఇష్టంలేకపోతే వర్చువల్గా హాజరుకండి: భారత్కు పాక్ విదేశాంగమంత్రి ఖురేషీ సూచన
ఇస్లామాబాద్: 19వ సార్క్ సదస్సును నిర్వహించేందుకు తమ దేశం సిద్ధంగా ఉన్నదని పాకిస్థాన్ విదేశాంగమంత్రి షామహ్మద్ఖురేషీ తెలిపారు. ఇస్లామాబాద్కు రావడానికి ఆసక్తి లేకపోతే...
విధ్వంసం నుంచి పునరుద్ధరించిన పాక్ ఆలయంలో ప్రార్ధనలు
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో రాడికల్ ఇస్లామిస్ట్ పార్టీ ఏడాది క్రితం ధ్వంసం చేసిన మహరాజా పరమహంసజీ మందిరాన్ని పునరుద్ధరించడంతో ఆదివారం దాదాపు 200 మంది హిందూ యాత్రికులు ప్రార్ధనలు, పూజలు చేశారు. పకడ్బందీ...
పాంగాంగ్ సరస్పుపై చైనా వంతెన నిర్మాణం
డామియన్ సైమన్ ఉపగ్రహ చిత్రాలు వెల్లడి
న్యూఢిల్లీ : దేశ సరిహద్దు లోని తూర్పు లడఖ్ ప్రాంతంలో పాంగాంగ్ సరస్సుపై చైనా వంతెనను నిర్మిస్తున్నట్టు జియోలాజికల్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ పొందిన...
15-18 ఏళ్లవారికి దేశవ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్
12.3 లక్షలమందికి మొదటి డోస్ పంపిణీ
న్యూఢిల్లీ: సోమవారం సాయంత్రం 3 గంటలవరకల్లా 12.3 లక్షలమంది చిన్నారులకు కొవిడ్19 వ్యాక్సిన్ మొదటి డోసుల పంపిణీ పూర్తయింది. సోమవారం(ఈ నెల 3) నుంచి 1518 ఏళ్ల...
తారక’రామబాణాలు’
ప్రజాసమస్యల పట్ల కేంద్రంపై వరుస దూకుడు
న్యాయబద్ధమైన ప్రశ్నలతో కేంద్రమంత్రులకు లేఖలు, వరుస ట్వీట్లు
తాజాగా ఆదిలాబాద్లో సిమెంట్ కర్మాగారం తెరిపించాలని లేఖ
వెనుకబడిన జిల్లా యువతకు న్యాయం చేయాలని సూచన
రాష్ట్రంలో అద్భుతమైన టిఎస్ఐపాస్...
పిల్లలకు టీకా
రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాల్లో 15-18ఏళ్ల లోపు చిన్నారులకు నేటి నుంచి వ్యాక్సినేషన్
రాష్ట్రంలోని 22,78,683 మంది అర్హులు
ప్రైవేట్లోనూ అనుమతి
10నుంచి హెల్త్వర్కర్లు, ఫ్రంట్లైన్ వారియర్లు, 60ఏళ్ల పైబడిన వారికి బూస్టర్ డోసుకు ఏర్పాట్లు...
సమరోత్సాహంతో టీమిండియా
సిరీస్పై భారత్ కన్ను, సౌతాఫ్రికాకు పరీక్ష, నేటి నుంచి రెండో టెస్టు
జోహెన్నస్బర్గ్: సౌతాఫ్రికాతో సోమవారం ప్రారంభమయ్యే రెండో టెస్టుకు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. సెంచూరియన్లో జరిగిన మొదటి టెస్టులో భారత్ చారిత్రక విజయాన్ని...
మీ సైనికుడి మృతదేహాన్ని తీసుకెళ్లండి
పాక్కు ఆర్మీ సమాచారం
నియంత్రణ రేఖ వద్ద కాల్పుల్లో మృతి చెందిన పాక్ బాట్ జవాను
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్లో శనివారం చోటు చేసుకున్న చొరబాటు యత్నం సందర్భంగా మృతి చెందిన మీ దేశ సైనికుడి...
అభివృద్ధికి కరోనా అడ్డు కారాదు
మహమ్మారిలోనూ గత ఏడాది అన్ని రంగాల్లో వృద్ధి సాధించాం
ఇది మరింత వేగవంతం కావాలి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: నూతన సంవత్సరంలో భారత్ తన అభివృద్ధిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, కొవిడ్ మహమ్మారితో...