Tuesday, May 7, 2024
Home Search

భారత్ - search results

If you're not happy with the results, please do another search
Ramnath kovind visit ramna kali mandir in Bangladesh

రమ్నా కాళీ ఆలయాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి

ఢాకా: బంగ్లాదేశ్‌లోని ఢాకాలో 1971 యుద్ధ సమయంలో ధ్వంసమైన రమ్నా కాళీ ఆలయాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ప్రారంభించారు. 1971లో పాకిస్తాన్‌పై భారత్ యుద్ధం చేయడంతో బంగ్లాదేశ్ ఏర్పడింది. యుద్ధ సమయంలో...
Four new Omicron cases in Telangana

మరి 4

రాష్ట్రంలో కొత్తగా నాలుగు ఒమిక్రాన్ కేసులు, ఏడుకు చేరిన కేసుల సంఖ్య మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో...
India Reports 3157 new corona cases

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 7974 మందికి వైరస్ సోకినట్లు తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కారోనాతో మరో 343 మంది...
KTR launches seven factories at Medical Devices Park

అతిపెద్ద స్టెంట్ తయారీ కేంద్రం

హైదరాబాద్ సమీపంలోని సుల్తాన్‌పూర్‌లో ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన స్టెంట్ తయారీ కంపెనీని ఏర్పాటు చేస్తున్నాం, 2030నాటికి 100 బిలియన్ డాలర్ల పరిశ్రమగా తెలంగాణ లైఫ్‌సెన్సెస్ మెడికల్ డివైజెస్ రంగంలో భారతదేశానికే కేంద్రంగా మారాలి...

సంపాదకీయం: చదువులో మనువు?

చదువు మనుషులను ఉన్నతులను చేస్తుందనేది ముమ్మాటికీ నిజమే, అయితే ఏ చదువు అటువంటి ఔన్నత్యాన్ని కలిగిస్తుంది అనే ప్రశ్నకు కేంద్ర సెకండరీ విద్యా బోర్డు (సిబిఎస్‌ఇ) పదో తరగతి ఆంగ్ల సాహిత్య ప్రశ్న...
BCCI sacks Virat Kohli as ODI captain

టీమిండియాలో విభేదాలు!

వన్డే సిరీస్‌కు కోహ్లి దూరం? ముంబై: క్లిష్టమైన దక్షిణాఫ్రికా పర్యటనకు ముం దు టీమిండియాలో విభేదాలు తలెత్తడం ఇటు బి సిసిఐకి అటు అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మను...
India reports 5784 new Covid cases

దేశంలో 5వేలకు దిగొచ్చిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. రోజువారీ కేసులు ఐదువేలకు దిగొచ్చాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 5,784 మందికి వైరస్ సోకింది. తాజాగా మరో 252 మందిని మహమ్మారి...
Rohit Sharma Injury During Practice Session

టీమిండియాకు షాక్

  గాయంతో టెస్టు సిరీస్ నుంచి రోహిత్ ఔట్  ప్రియాంక్ పాంచల్‌కు టీమిండియాలో చోటు ముంబై: దక్షిణాఫ్రికా సిరీస్ ఆరంభానికి ముందే టీమిండియాకు కోలుకోలేని షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ క్రికెటర్, భారత వైస్ కెప్టెన్...
All eye put on Rohit Sharma Captaincy in ODI

రోహిత్‌కు తేలికేం కాదు..

మనతెలంగాణ/క్రీడా విభాగం: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా పూర్తి స్థాయి కోచ్‌గా రోహిత్ శర్మను నియమిస్తూ ఇటీవలే భారత క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లిని తప్పించి...
Miss universe 2021 winner is Harnaaz Sandhu

మిస్ యూనివర్స్​గా భారతీయ యువతి సంధు

ఇజ్రాయెల్ : అందంతోపాటు తెలివితేటలకూ పరీక్ష పెట్టే మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో భారత యువతి హర్నాజ్ సంధు విజేతగా నిలిచింది. 80 దేశాల నుంచి వచ్చిన అందగత్తెలను వెనక్కి నెట్టి కిరీటాన్ని...
PV Sindhu at the BWF World Championships

రెండో టైటిలే లక్ష్యంగా..

బిడబ్ల్యుఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిలో బరిలో సింధు పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, సాయిప్రణీత్, లక్ష్య సేన్, హెచ్‌ఎస్ ప్రణయ్ వెల్వ(స్పెయిన్): రెండేళ్ల క్రితం బిడబ్ల్యుఎఫ్ ఛాం పియన్‌షిప్‌లో విజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ...

ప్రధాని మోడీ ట్విటర్ ఖాతా హ్యాక్

భారత్‌లో బిట్ కాయిన్ చట్టబద్ధమంటూ అగంతకుల సందేశం అప్రమత్తమైన పిఎంఓ, ఖాతా పునరుద్ధరణ న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా హ్యాక్ కు గురైంది. ఆదివారంనాడు తెల్లవారుజామున హ్యాకర్లు ఈ దుస్సాహసానికి...
India Report 35 Omicron Cases

దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..

న్యూఢిల్లీ : భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 33 కేసులు నమోదు కాగా, తాజాగా ఆంధ్రప్రదేశ్, చండీగడ్, కర్ణాటక, రాష్ట్రాల్లో ఒక్కో కేసు వంతున నమోదయ్యాయి....
Gautam Raghavan promoted to White House PPO Director

వైట్‌హౌస్ పిపిఓ డైరెక్టర్‌గా గౌతమ్ రాఘవన్‌కు పదోన్నతి

  వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికా పాలసీ అడ్వైజర్ గౌతమ్ రాఘవన్‌కు పదోన్నతి లభించింది. రాఘవన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త బాధ్యతలు అప్పగించారు. వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెన్షియల్...
Lulu Group shopping mall with Rs 2000 crore in Ahmedabad

అహ్మదాబాద్‌లో రూ.2000 కోట్లతో లులూ గ్రూపు షాపింగ్ మాల్

  దుబాయి: యుఎఇకి చెందిన రిటైల్ దిగ్గజం లులూ గ్రూపు గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో రూ.2,000 కోట్ల పెట్టుబడితో ఓ భారీ షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేయనుంది. శనివారం సంస్థ ఒక ప్రకటనలో ఈ...
Hindustan Syringes shuts plant due to pollution

‘హిందుస్థాన్ సిరంజీస్’ మూసివేత

దేశంలో సూదులకు కొరత ఏర్పడే ప్రమాదం ఫరీదాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న తమ కంపెనీని మూసి వేసినట్లు ‘హిందుస్థాన్ సిరంజీస్ అండ్...
Seized stolen Maradona wristwatch

చోరీకి గురైన మారడోనా చేతి గడియారం స్వాధీనం

  గౌహతి: దుబాయి మ్యూజియంలో చోరీకి గురైన అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా చేతి గడియారాన్ని అస్సాం రాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అస్సాంకు చెందిన ఓ వ్యక్తి గడియారం దొరికిందని పోలీసులు...
break for Sunday Funday on Tank Bund

ఒమిక్రాన్ ఎఫెక్ట్: హైదరాబాద్‌లో సండే ఫన్‌డే రద్దు

హైదరాబాద్: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ప్రతి ఆదివారం ఏర్పాటు చేస్తున్న సండే ఫన్ డే కార్యక్రమంపై ఒమిక్రాన్ ఎఫెక్ట్ పడింది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకరంగా మారిన కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించిన...
Second Omicron Case registered in Delhi

ఢిల్లీలో ఒమిక్రాన్ రెండో కేసు నమోదు..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రెండవ కొత్త కొవిడ్-19 వేరియంట్ ఒమిక్రాన్ కేసు నమోదైంది. జింబాబ్వే, దక్షణిఫ్రికా నుంచి వచ్చిన ఒక 35ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు శనివారం వర్గాలు...
Minister KTR criticize Central govt over Handloom sector

చేనేతల కోసం ‘ఢిల్లీతో ఢీ’

చేనేత రంగం అభివృద్ధికి రాష్ట్రం ఎంతో కృషి చేస్తోంది, చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది, కేంద్రం నుంచి ఎటువంటి సహకారమూ లేదు వచ్చే బడ్జెట్‌లో ఒక మెగాపవర్‌లూమ్ క్టస్టర్‌ను, భారతీయ చేనేత సాంకేతిక సంస్థను ఇవ్వకపోతే...

Latest News