Home Search
మృతి - search results
If you're not happy with the results, please do another search
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్: ఏడుగురు మావోలు మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అంబుజ్మడ్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు-భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు చనిపోయారు. ఘటనా స్థల నుంచి భారీగా...
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి
ఢిల్లీ: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 1 1 మంది మృతి చెందిన సంఘటన కేరళ, బిహార్ రాష్ట్రాలలో జరిగింది. కేరళలోని కన్నూరు ప్రాంతం పునచెర్రీ గ్రామ శివారులో కారు, లారీ ఢీకొనడంతో ఐదుగురు...
మార్కుల తక్కువ వచ్చాయని కత్తులతో పొడుచుకున్న తల్లీకూతుళ్లు… ఒకరి మృతి
బెంగళూరు: ఇంటర్ ఫలితాలలో తక్కువ మార్కులు వచ్చాయని అడిగినందుకు తల్లిని కుమార్తె కత్తితో పొడిచింది. అనంతరం అదే కత్తి లాక్కొని కుమార్తెను తల్లి పొడవడంతో ఆమె మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రంలోని...
50 ఏళ్లలో చేయని అభివృద్ధి 5 ఏళ్లలో చేశా: స్మృతి ఇరాని
ఉత్తర్ ప్రదేశ్లోని అమేథీ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి, సిట్టింగ్ బిజెపి ఎంపి స్మృతి ఇరాని సోమవారం తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి నిషా అనంత్...
వైద్యం వికటించడంతో బాలింత మృతి
వైద్యం వికటించడంతో ఓ మహిళ మృతిచెందిన సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...స్థానికంగా ఉంటున్న శాంతి(25) అనే యువతి గర్భిణీ కావడంతో డెలివరీ కోసం మోతీనగర్లోని...
కెన్యాలో డ్యాం కూలి 40 మంది మృతి
నైరోబి: ఆఫ్రికా దేశం కెన్యాలో ఓ డ్యామ్ కూలిపోయి 40 మంది వరకు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. కెన్యాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రిఫ్ట్ వ్యాలీకి...
ట్రక్కును గూడ్స్ వాహనం ఢీకొని 9 మంది మృతి
ఛత్తీస్గఢ్ బెమెతారా జిల్లాలో 32 మందితో వెళుతున్న గూడ్స్ వాహనం ఒక ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు మరణించినట్లు, మరి 23 మంది గాయపడినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు....
ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన ట్రక్కు: 10 మంది మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బెమెతారా ప్రాంతంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ట్రక్కు ఢీకొనడంతో పది మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 23...
ఎంపి అభ్యర్థిగా నామినేషన్ వేసిన స్మృతి ఇరానీ
లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.. ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆదివారం ఉత్తర్ ప్రదేశ్ లో అమేథీ లోక్సభ స్థానం నుంచి బిజెపి తరుపున పోటీ చేస్తున్న...
ఏనుగు దాడికి ఇద్దరు ఫారెస్ట్ గార్డుల మృతి
తేజ్పూర్ (అస్సాం) అస్సాం సోనిట్పూర్ జిల్లాలో శనివారం ఏనుగు దాడికి ఇద్దరు ఫారెస్ట్ గార్డులు ప్రాణాలు కోల్పోగా, మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఢేకియాజులి అడవి నుంచి సమీపాన ఉన్న ధిరాయి మజులీ గ్రామం...
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు గుజరాతీ మహిళల మృతి
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి గుజరాత్కు చెందిన ముగ్గురు మహిళలు మరణించారు. గ్రీన్విల్లె కౌంటీలో ఈ ప్రమాదం జరిగింది. మృతులను ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్...
ఉగ్రవాదుల దాడి.. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి
ఇంఫాల్: మణిపూర్లోని బిష్ణుపూర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున భద్రతా బలగాల శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మోయిరాంగ్...
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ఖమ్మం రూరల్ మండల పరిదిలోని వరంగల్ క్రాస్రోడ్డులో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా,కోదాడ మండలం, గోల్తండా గ్రామానికి చెందిన బానోత్ భూరి(58) ఏన్కూర్లోని...
అమెరికా పోలీసు కాల్పులలో భారతీయ సంతతి వ్యక్తి మృతి
న్యూయార్క్: ఒక మహిళతోపాటు ఇద్దరు పోలీసు అధికారులను తన వాహనంతో ఢీకొట్టి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన భారతీయ సంతతికి చెందిన ఒక 42 ఏళ్ల వ్యక్తి పోలీసు కాల్పులలో మరణించాడు. తన రూమ్...
బీహార్లో పెళ్లి షామియానాకు మంటలు.. మూడు ఆవులు మృతి
ముగ్గురు పిల్లలతోసహా ఆరుగురి మృతి
పాట్నా: బీహార్లోని దర్భంగ జిల్లాలో ఒక వివాహ వేడుకల్లో మంటలు చెలరేగి ముగ్గురు పిల్లలతోసహా ఆరుగురు మరణించారు. ఈ ప్రమాదంలో మూడు ఆవులు కూడా మరణించినట్లు పోలీసులు శుక్రవారం...
దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం
గుణ(మధ్యప్రదేశ్): ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన గ్యారెంటీ మేరకు దేశంలో ఉమ్మడి పౌర స్మృతి(యుసిసి)ని బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం...
మేనల్లుడి పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ మామ మృతి (వీడియో వైరల్)
రాజస్థాన్లో ఒక వ్యక్తి తన మేనల్లుడి పెళ్లిలో ఉత్సాహంగా నృత్యం చేస్తూ గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలడంతో సంతోషకరమైన వివాహ వేడుక విషాదకరమైన మలుపు తిరిగింది. ఈ ఘటన ఏప్రిల్ 20న జుంజును జిల్లాలోని...
నిజామాబాద్లో బోల్తాపడిన డిసిఎం: ఇద్దరు మృతి
వర్ని: నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో మల్లారం అటవీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వర్ని మండలం బడాపహాడ్ గ్రామానికి చెందిన 30 మంది భక్తులు డిసిఎంలో వెళ్తుండగా కొత్తకోట...
మొక్కజొన్న మిషన్లో పడి మహిళ మృతి
బతుకుదెరువుకోసం వచ్చి మహిళ ప్రాణాలను కోల్పోయిన సంఘటన రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడెం మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. అయోధ్యపూర్ తండాకు చెందిన కెతావత్చంద (32) తుమ్మలపల్లి గ్రామానికి కూలి పనుల...
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
ఖమ్మ జిల్లా బోనకల్ మండలం గోవిందాపురం ఎల్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విజయవాడలోని గుణదలకు కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వీరు హైదరాబాద్...