Monday, May 6, 2024
Home Search

మృతి - search results

If you're not happy with the results, please do another search
Massive Explosion in Tamil Nadu quarry: Three workers killed

తమిళనాడు క్వారీలో భారీ పేలుడు: ముగ్గురు కార్మికుల మృతి

విరుద్ధునగర్(తమిళనాడు): నగరంలోని ఒక స్టోన్ క్వారీలో బుధవారం భారీ పేలుడు సంభవించి ముఉ్గరు కార్మికులు మరణించారు. పేలుడు దాటికి వారి శరీరాలు తునాతునకలై గాలిలోకి ఎగిరిపడగా కొన్ని శిథిలాల కింద సమాధి అయ్యాయని...
Land hang downwards in china

గ్యాంగ్‌డాంగ్‌లో కుంగిన రోడ్డు: 19 మంది మృతి

బీజింగ్: చైనా దేశంలోని గ్వాంగ్‌డాంగ్ ప్రాంతంలో జాతీయ రహదారిపై ఒక్క సారిగా భూమి కుంగిపోవడంతో 19 మంది మృతి చెందారు. మీజౌ-డాబు కౌంటీ నగరాల మధ్య జాతీయ రహదారి మధ్యలో రోడ్డు కుంగిపోవడంతో...

లండన్‌లో కత్తితో వ్యక్తి స్వైరవిహారం.. బాలుడి మృతి

ఈశాన్య లండన్‌లో మంగళశారం ఒక గుర్తు తెలియని వ్యక్తి కత్తితో జరిపిన దాడిలో ఒక 13 ఏళ్ల బాలుడు మరణించగా అనేకమంది గాయపడ్డారు. సంఘటనా స్థలంలో 36 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసినట్లు...

షియా మసీదులో కాల్పులు.. ఆరుగురు మృతి

పశ్చిమ అఫ్గానిస్థాన్ లోని షియా ముస్లిం మైనార్టీకి చెందిన మసీదు లోకి సాయుధుడైన ముష్కరుడు చొరబడి కాల్పులు జరపడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మసీదు ఇమామ్ కూడా ఉన్నారు. మసీదులో ప్రార్థనలు...

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్: ఏడుగురు మావోలు మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అంబుజ్‌మడ్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు-భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు చనిపోయారు. ఘటనా స్థల నుంచి భారీగా...
Kerala kannuru bihar Bhagalpur

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి

ఢిల్లీ: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 1 1 మంది మృతి చెందిన సంఘటన కేరళ, బిహార్ రాష్ట్రాలలో జరిగింది. కేరళలోని కన్నూరు ప్రాంతం పునచెర్రీ గ్రామ శివారులో కారు, లారీ ఢీకొనడంతో ఐదుగురు...
Karnataka Malleswaram Banashankari

మార్కుల తక్కువ వచ్చాయని కత్తులతో పొడుచుకున్న తల్లీకూతుళ్లు… ఒకరి మృతి

బెంగళూరు: ఇంటర్ ఫలితాలలో తక్కువ మార్కులు వచ్చాయని అడిగినందుకు తల్లిని కుమార్తె కత్తితో పొడిచింది. అనంతరం అదే కత్తి లాక్కొని కుమార్తెను తల్లి పొడవడంతో ఆమె మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రంలోని...

50 ఏళ్లలో చేయని అభివృద్ధి 5 ఏళ్లలో చేశా: స్మృతి ఇరాని

ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి, సిట్టింగ్ బిజెపి ఎంపి స్మృతి ఇరాని సోమవారం తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి నిషా అనంత్...

వైద్యం వికటించడంతో బాలింత మృతి

వైద్యం వికటించడంతో ఓ మహిళ మృతిచెందిన సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...స్థానికంగా ఉంటున్న శాంతి(25) అనే యువతి గర్భిణీ కావడంతో డెలివరీ కోసం మోతీనగర్‌లోని...

కెన్యాలో డ్యాం కూలి 40 మంది మృతి

నైరోబి: ఆఫ్రికా దేశం కెన్యాలో ఓ డ్యామ్ కూలిపోయి 40 మంది వరకు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. కెన్యాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రిఫ్ట్ వ్యాలీకి...

ట్రక్కును గూడ్స్ వాహనం ఢీకొని 9 మంది మృతి

ఛత్తీస్‌గఢ్ బెమెతారా జిల్లాలో 32 మందితో వెళుతున్న గూడ్స్ వాహనం ఒక ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు మరణించినట్లు, మరి 23 మంది గాయపడినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు....
Chhattisgarh Bemetara Tiraiyya

ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన ట్రక్కు: 10 మంది మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బెమెతారా ప్రాంతంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ట్రక్కు ఢీకొనడంతో పది మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 23...
Smriti Irani file nomination From Amethi

ఎంపి అభ్యర్థిగా నామినేషన్ వేసిన స్మృతి ఇరానీ

లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.. ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆదివారం ఉత్తర్ ప్రదేశ్ లో అమేథీ లోక్‌సభ స్థానం నుంచి బిజెపి తరుపున పోటీ చేస్తున్న...

ఏనుగు దాడికి ఇద్దరు ఫారెస్ట్ గార్డుల మృతి

తేజ్‌పూర్ (అస్సాం) అస్సాం సోనిట్‌పూర్ జిల్లాలో శనివారం ఏనుగు దాడికి ఇద్దరు ఫారెస్ట్ గార్డులు ప్రాణాలు కోల్పోగా, మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఢేకియాజులి అడవి నుంచి సమీపాన ఉన్న ధిరాయి మజులీ గ్రామం...

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు గుజరాతీ మహిళల మృతి

అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి గుజరాత్‌కు చెందిన ముగ్గురు మహిళలు మరణించారు. గ్రీన్‌విల్లె కౌంటీలో ఈ ప్రమాదం జరిగింది. మృతులను ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్...
2 CRPF personnel killed in militant attack in Bishnupur

ఉగ్రవాదుల దాడి.. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి

ఇంఫాల్: మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున భద్రతా బలగాల శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మోయిరాంగ్...
Road accident in khammam

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ఖమ్మం రూరల్ మండల పరిదిలోని వరంగల్‌ క్రాస్‌రోడ్డులో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా,కోదాడ మండలం, గోల్‌తండా గ్రామానికి చెందిన బానోత్ భూరి(58) ఏన్కూర్‌లోని...
Indian-origin man shot dead by US police firing

అమెరికా పోలీసు కాల్పులలో భారతీయ సంతతి వ్యక్తి మృతి

న్యూయార్క్: ఒక మహిళతోపాటు ఇద్దరు పోలీసు అధికారులను తన వాహనంతో ఢీకొట్టి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన భారతీయ సంతతికి చెందిన ఒక 42 ఏళ్ల వ్యక్తి పోలీసు కాల్పులలో మరణించాడు. తన రూమ్...
Fire accident in Manikonda

బీహార్‌లో పెళ్లి షామియానాకు మంటలు.. మూడు ఆవులు మృతి

ముగ్గురు పిల్లలతోసహా ఆరుగురి మృతి పాట్నా: బీహార్‌లోని దర్భంగ జిల్లాలో ఒక వివాహ వేడుకల్లో మంటలు చెలరేగి ముగ్గురు పిల్లలతోసహా ఆరుగురు మరణించారు. ఈ ప్రమాదంలో మూడు ఆవులు కూడా మరణించినట్లు పోలీసులు శుక్రవారం...
Amit Shah says implementation of Uniform Civil Code

దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం

గుణ(మధ్యప్రదేశ్): ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన గ్యారెంటీ మేరకు దేశంలో ఉమ్మడి పౌర స్మృతి(యుసిసి)ని బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం...

Latest News