Home Search
సముద్రం - search results
If you're not happy with the results, please do another search
సీఎస్ఐఆర్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా నల్లతంబి కలైసెల్వి రికార్డు
న్యూఢిల్లీ : శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సిఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్గా సీనియర్ సైంటిస్టు నల్లతంబి కలైసెల్వి నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఏప్రిల్లో పదవీ విరమణ...
నేడు మధ్యస్థ రేఖను దాటిన చైనా 68 విమానాలు, 13 యుద్ధనౌకలు: తైవాన్
తైపీ, తైవాన్: బీజింగ్ బలగాలు శుక్రవారం జరిపిన మిలిటరీ డ్రిల్స్లో 68 చైనా ఫైటర్ జెట్లు, 13 యుద్ధనౌకలు తైవాన్ జలసంధిలో "మధ్యస్థ రేఖ"ను(మీడియన్ లైన్) దాటినట్లు తైపీ సైన్యం తెలిపింది. "(మేము)...
హిమాలయాలు సముద్రమట్టం నుండి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉన్నాయి
ఉనికి.. వ్యాప్తి
l అక్షాంశములు, రేఖాంశాలు ద్వారా ఒక స్థలం ఉనికిని తెలుసుకోవచ్చు.
l భారతదేశం 8 డిగ్రీల 4 యూనిట్స్ ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 యూనిట్స్ ఉత్తర అక్షాంశం, 68...
చైనా నౌక కదలికలతో భారత్ కలవరం
డ్రాగన్ సీ గన్
చైనా నౌక కదలికలతో భారత్ కలవరం
లంకకు బయలుదేరిన యువాన్
దారివెంబడి లోగుట్టు పసికట్టు
న్యూఢిల్లీ:అత్యంత శక్తివంతమైన అధునాతన సాధన సంపత్తి గల చైనా యుద్ధ నౌక చైనా నుంచి...
భారత్-మాల్దీవుల మధ్య ఆరు కీలక ఒప్పందాలు
న్యూఢిల్లీ : భారత్మాల్దీవుల మధ్య పరస్పర సహకారాన్ని మరింత విస్తరింప చేసే ప్రాతిపదికపై మంగళవారం ఆరు కీలక ఒప్పందాలు జరిగాయి. మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహిం మొహమెద్ సొలిహ్ తో విస్తృత చర్చలు జరిగిన...
సముద్రతీరంలో ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు… మరో నాలుగు మృతదేహాలు లభ్యం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. అచ్యుతాపురం మండలం పుడిమడక సముద్ర తీరంలో అనకాపల్లి దాడి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు శుక్రవారం గల్లంతయ్యారు. నిన్ననే పవన్ కుమార్...
మగధ సామ్రాజ్యం
ప్రాచీన భారతదేశ చరిత్రలో మగధ ఒక బలమైన సామ్రాజ్యంగా అవతరించింది.
క్రీ.పూ 6వ శతాబ్ధం నాటికి షోడశ మహాజనపదాలు (16 రాజ్యాలు) ఏర్పడ్డాయి.
వాటిలో మగధ మాత్రమే రాజ్యానికి కావలసిన ఏడు ముఖ్య లక్షణాలు సం...
నాన్సీ పెలోసికి చైనా హెచ్చరిక!
అమెరికా ప్రజా ప్రతినిధుల సభ స్పీకర్, పచ్చి చైనా వ్యతిరేకి నాన్సీ పెలోసి అనుమతి లేకుండా ఆగస్టు నెలలో చైనా భూభాగమైన తైవాన్ లో అడుగు పెడతారా? హెచ్చరికల ను ఖాతరు చేయకుండా...
ఆర్కె బీచ్లో వివాహిత గల్లంతు…. కొనసాగుతున్న గాలింపు చర్యలు
అమరావతి: విశాఖపట్నంలోని ఆర్కె బీచ్లో వివాహిత గల్లంతుకావడంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సాయి ప్రియ అనే వివాహిత కోసం రెండు కోస్ట్ గార్డ్ నౌకలు, ఓ హెలికాప్టర్తో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు....
రూ. 28 కోట్లు భళ్లుమన్న తిమింగలం
అంబర్గ్రిస్ను పోలీసుకు అప్పగించిన జాలర్లు
తిరువనంతపురం : కేరళ తీరంలో అత్యంత అరుదైన తిమింగలం వాంతి చేసుకుంది. 28 కోట్ల రూపాయల విలువైన ఈ తిమింగల వాంతిని పసికట్టి సేకరించిన అక్కడి జాలర్లు దీనిని...
ఏటూరి ‘కలల కార్ఖానా’
ఇటీవల ‘కలల కార్ఖానా‘(కవితా సంపుటి)ని వెలువరించిన నెల్లూరు రేబాల గ్రామానికి చెందిన కవి ‘ఏటూరి నాగేంద్రరావు గారు‘ రైల్వే శాఖలో ఉద్యోగం చేసి,2018లో పదవీ విరమాణానంతరం హైదరాబాద్ లో స్థిరపడినప్పటి నుండి సాహితీ...
సోషల్ మీడియాలో వైరల్గా మారిన దూద్సాగర్ జలపాతం..
వర్షాకాలం యొక్క అద్భుతమైన అందం జలపాతాల గర్జనను చూడటంలో ఉంది. గోవాలోని అద్భుతమైన దూద్సాగర్ జలపాతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హృదయాలను గెలుచుకుంటుంది. భగవాన్ మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం యొక్క సహజమైన...
దక్షిణ ఉక్రెయిన్ నగరంపై రష్యా క్షిపణుల వర్షం
విన్నిత్సియా (ఉక్రెయిన్): రష్యా క్రూయిజ్ క్షిపణులతో శుక్రవారం ఆగ్నేయ ఉక్రెయిన్ నగరం డ్నిప్రో పై దాడి చేసింది. దాంతో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించారు, 15 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ దేశవ్యాప్తంగా వైమానిక...
ఈ నెల 18 తర్వాత మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వాతావరణ శాఖ హెచ్చరిక
హైదరాబాద్లో జూలై 7వ తేదీ నుంచి 13వరకు
278 శాతం వర్షపాతం నమోదు
రికార్డు బ్రేక్ చేసిన నగరం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 18 తర్వాత మళ్లీ...
యుఎస్ డెస్ట్రాయర్ ను తరిమికొట్టిన చైనా
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద పారాసెల్ దీవుల సమీపంలో జూలై 13న ఒక అమెరికా డిస్ట్రాయర్ ప్రయాణించడంపై బీజింగ్ నుండి తీవ్రంగా స్పందించింది. చట్టవిరుద్ధంగా తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన తర్వాత...
రామసేతుపై జులై 26న సుప్రీంలో విచారణ..
న్యూఢిల్లీ: రామసేతును జాతీయ వారసత్వ చిహ్నంగా ప్రకటించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ బిజెపి నాయకుడు డాక్టర్ సుబ్రమణియన్ స్వామి దాఖలు చేసిన పిటిషన్పై జులై 26న విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది....
ధవలేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక…
అమరావతి: గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో ధవలేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 175 గేట్లు ఎత్తి 13 లక్షల క్యూసెక్కుల నీరును సముద్రంలోకి అధికారులు విడుదల చేశారు....
‘ఉగ్ర’ గోదావరి
జులైలో వందేళ్ల రికార్డు స్థాయి వరదలు
భద్రాచలం వద్ద 53.90 ఎత్తున వరద కొనసాగుతున్న మూడో
ప్రమాద హెచ్చరిక గరిష్టస్థాయికి చేరిన శ్రీరాంసాగర్ రిజర్వాయర్
20 గేట్లు ఎత్తి, 70వేల క్యూసెక్కుల నీటి...
అ’టెన్షన్’
రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వానలు
ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షాలు
పలు గ్రామాలకు, జిల్లాలకు నిలిచిపోయిన రాకపోకలు
నేలకొరిగిన స్థంభాలు, చెట్లు...విద్యుత్ సరఫరాకు అంతరాయం
కూలిన ఇళ్లు...ఇబ్బందుల్లో ప్రజలు
అత్యవసరం అయితే బయటకు రావాలని ప్రభుత్వం సూచన
మరో...
కృష్ణా, గోదావరి పరవళ్లు
త్వరలో తుంగభద్ర గేట్ల ఎత్తివేత
దిగువన లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం
తెలుగు రాష్ట్రాలకు బోర్డు హెచ్చరికలు జారీ
శరవేగంగా నిండుతున్న ఆల్మట్టి
నేడో రేపో తుంగభద్ర గేట్లు ఎత్తివేత
దిగువన లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం
తెలుగు రాష్ట్రాలకు బోర్డు...