Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
రాజగోపాల్రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం : ఈటల
హైదరాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్కు ఓటేస్తే టీఆర్ఎస్కు ఓటేసినట్టేనని అన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల...
రాష్ట్ర సంగీత, నాటక అకాడమి చైర్సర్సన్గా దీపికా రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, జాతీయ సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత దీపికా రెడ్డిని రాష్ట్ర సంగీత నాటక అకాడమి చైర్పర్సన్గా ముఖ్యమంత్రి కెసిఆర్...
సబ్సిడీపై లక్ష బైక్లు
భవన నిర్మాణ కార్మికులకు తొలి విడతలో అందజేత
త్వరలో సిద్దిపేటలో న్యాక్ భవనం కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్దపీట : మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: భవన నిర్మాణ కార్మికులకు సబ్సిడీపై...
ఘనంగా కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు
హైదరాబాద్: రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, చేనేత, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు అత్యంత నిరాడంబరంగా, ఎలాంటి...
ఇదో పరీక్షే!
వరద ముప్పు తీవ్రత పెరిగే ప్రమాదం
రానున్న 3రోజులు అప్రమత్తంగా
ఉండాలి గోదావరి పరీవాహక
ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు
ప్రజలకు అందుబాటులో ఉండాలి
అన్ని శాఖలు సమన్వయంతో
వరదలను ఎదుర్కోవాలి చెరువులు,
కుంటల...
స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహం
ఆగస్ట్టు 15వ తేదీకి ముందు 7
రోజులు, అనంతరం 7 రోజులు
మొత్తం 15 రోజులు
జెండాల తయారీకి నేత, పవర్లూమ్
కార్మికులకు ఆర్డర్ ఇవ్వండి
క్రీడా, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు, కవి సమ్మేళనాల...
13 కొత్త మండలాలు
అభ్యంతరాల స్వీకరణకు 15 రోజుల గడువు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 13 మండలాల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త మండలాల ఏర్పాటుతో ఆయా మండలాలకు చెందిన ప్రజలు...
తెలంగాణ ఏర్పడిన తర్వాత రెట్టింపు రైస్ మిల్లులు
హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రెట్టింపు రైస్ మిల్లులు ఏర్పాటు అయ్యాయని ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గతంలో 1800 ఉంటే నేడు 3400కు...
ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం కలగకూడదు
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సిఎస్ సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్
హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లతో శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
ఇచ్చింది ఎక్కువ.. వచ్చింది తక్కువ
ఎనిమిదేళ్లలో మనం ఇచ్చింది రూ.3,65,797కోట్లు..
కేంద్రం తెలంగాణకు ఇచ్చింది రూ.1,68,000 కోట్లు
దేశానికి బువ్వ
పెడుతున్న రాష్ట్రాల్లో
మనకు 4వ స్థానం
ఆర్థిక స్వావలంబన
సాధించడం వల్లే
సంక్షేమ పథకాలు
ఐటి, పురపాలక శాఖ
మంత్రి...
2,440
పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్
త్వరలో నోటిఫికేషన్లు జారీ : హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. మరో 2,440 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. విద్యాశాఖ, ఆర్కైవ్స్...
సిరిసిల్ల బిసి స్టడీ సర్కిల్ను సందర్శించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ రాజన్న సిరిసిల్లలోని బీసి స్టడీ సర్కిల్ ను శుక్రవారం సందర్శించారు. అభ్యర్థులకు రూ.2 లక్షల రూపాయల స్టడీ మెటీరియల్ ను మంత్రి కెటిఆర్ పంపిణీ...
3146 మంది ఎస్టిలు కొత్తగా సర్పంచులు అయ్యారు: సత్యవతి
సంగారెడ్డి: తెలంగాణ రాకముందు గిరిజన పల్లెలు ఎలా ఉండేవని, ఇప్పుడు ఎలా మారి పోయాయని, అభివృద్ధి కళ్ళ ముందే కనిపిస్తుందని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశంసించారు. సంగారెడ్డి...
కర్ణాటకలో రైతు బంధు, రైతు భీమా ఉందా?: హరీష్ రావు
సంగారెడ్డి: కాంగ్రెస్ హయాంలో నాణ్యత లేని పనులు చేసి బిల్లులు ఎత్తుకునేవారని, కానీ టిఆర్ఎస్ హయాంలో నాణ్యతతో కూడుకున్న పనులు ప్రజలకు కనిపిస్తున్నాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్...
కొత్త కిరికిరి
కాళేశ్వరానికి జాతీయ హోదా అర్హతే లేదట!
పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి నిస్సిగ్గుగా ప్రకటన
అనుమతులే తీసుకోలేదంటూ అడ్డగోలు వాదన
2017లోనే సిడబ్లూసి క్లియరెన్స్ పొందిన రాష్ట్రం
రిజర్వ్ బ్యాంక్ అనుమతి సంస్థల ద్వారా రుణ సాయం
హోదా...
త్రీ ఇన్ వన్ మ్యాజిక్ ఫలితమిది: కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: స్వరాష్ట్రంలో ఎనిమిదేళ్లలో సమకూరిన సమ్మిళిత అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సరికొత్త ఆవిష్కర్కణలనే త్రీ ఇన్ వన్ మంత్రంతో ఫలితాలు అద్భుతంగా వస్తున్నాయని రాష్ట్ర, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్...
ఆవిష్కరణల పనితీరులో మనమే టాప్
మనతెలంగాణ/హైదరాబాద్: నూతన ఆవిష్కరణలలో మరో రికార్డును తెలంగాణ సాధించింది. ఆవిష్కరణలు, ఐటితో సహా అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. గురువారం కేంద్ర ప్రభుత్వ మేధో సంస్థ నీతి ఆయోగ్ విడుదల...
రాష్ట్రంలో బిసి బంధు పథకం ప్రవేశపెట్టాలి : బిసి సంఘం వినతి
హైదరాబాద్ : రాష్ట్రంలో బిసి బంధు పథకాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని రాష్ట్ర బిసి సంఘం ముఖ్యమంత్రి కెసిఆర్కు విజ్ఞప్తి చేసింది. గురువారం బిసి భవన్లో రాష్ట్ర బిసి సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది....
సంస్కృతి సంప్రదాయాలను చాటేవి పండుగలే: మంత్రి తలసాని
హైదరాబాద్: మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలేనని, స్వరాష్ట్రంలో వీటిని ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మొగల్ పురా పోలీస్...
ఉర్దూ అకాడమీ చైర్మన్ గా ఖాజా ముజీబుద్దీన్ బాధ్యతలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గా ఖాజా ముజీబుద్దీన్ గురువారం హజ్ హౌజ్ లోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి,...