Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
ప్రభుత్వాసుపత్రుల్లోనూ బూస్టర్కు అనుమతి ఇవ్వండి
కేంద్రానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు లేఖ
భవిష్యత్లో కొత్త వేరియంట్ల ద్వారా కరోనా వ్యాపించే ప్రమాదం ఉన్నందున రెండు డోసులు పూర్తి అయిన వారికి ప్రికాషనరీ డోస్ ఇవ్వడానికి అవకాశం కల్పించాలి
15ఏళ్లు...
విజయ పాల ధర లీటరుకు రూ. 2 పెంపు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ద్వారా సరఫరా అవుతున్న విజయ బ్రాండ్ పాలు అమ్మకపు ధరలను పెంచినట్టు ఆ సంస్థ జనరల్ మేనేజర్ వి.మల్లికార్జున్ తెలిపారు....
భర్త వేధింపులకు తల్లి, ఇద్దరు పిల్లలు బలి
ముగ్గురు పిల్లలతో చెరువులో దూకిన ఇల్లాలు, ఒక చిన్నారి సురక్షితం
మన తెలంగాణ/మేడ్చల్ : కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే నిత్యం అనుమానిస్తూ వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేక ఓ గృహిణి పిల్లలతో సహా చెరువులోకి...
మంచిర్యాల జిల్లా అర్జునగుట్టలో ప్రాణహిత పుష్కరాలు
మంచిర్యాల జిల్లా అర్జునగుట్టలో పుణ్యస్నానం ఆచరించి, నదీ హారతి ఇచ్చిన దేవాదాయ శాఖ మంత్రి
మన తెలంగాణ/హైదరాబాద్ : దేవాదాయ శాఖ మంత్రిగా గతంలో గోదావరి, కృష్ణ పుష్కరాల్లో, ప్రస్తుతం ప్రాణహిత పుష్కరాల్లో పుణ్యస్నానం...
ప్రయాణికుల కోసం పాత జ్ఞాపకాలు
సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన ఆర్టీసి ఎండి సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్: టిఎస్ ఆర్టీసి ఎండిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టీసి పురోగతిపై సజ్జనార్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆర్టీసిలో కీలక మార్పులు చేపట్టిన...
ప్రయాణికుల కోసం 19 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి….
మనతెలంగాణ/హైదరాబాద్: వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి వివిధ గమ్యస్థానాల నుంచి 19 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఏప్రిల్ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు...
రాష్ట్ర మంతటా పచ్చదనం పెంపును నిరంతరం కొనసాగించాలి
అన్ని మున్సిపాలిటీలు, కాలనీల్లో విభిన్న రకాల
చెట్లు పెంచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి
అహ్లాదాన్ని పంచే పూల మొక్కలను నాటేలా చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ నర్సరీల్లోనే అవసరమైన అన్ని రకాల మొక్కలు పెంచాలి
అధికారులను ఆదేశించిన
అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన...
మాది రైతు ప్రభుత్వం.. కేంద్రానిది కార్పొరేట్ ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వంపై ఎంఎల్సి కవిత ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై ఎంఎల్సి కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. మాది (టిఆర్ఎస్) రైతు ప్రభుత్వమని....కేంద్రంలోని మోడీ సర్కార్ది కార్పొరేట్ ప్రభుత్వమని దుయ్యబట్టారు. వారికి...
పెరిగిన బీర్ల అమ్మకాలు
42 రోజుల్లో 40.46 శాతం అధికం
ఈనెల, వచ్చేనెల మరింత పెరిగే అవకాశం
మార్చి 01 నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు
42 రోజుల్లో రూ.3,614.91 కోట్లు విలువైన 5.30 కోట్ల లీటర్ల బీరు విక్రయం
మనతెలంగాణ/హైదరాబాద్: ...
ఎంఐఎం ఎంఎల్ఎ అక్బరుద్దీన్పై కేసు కొట్టివేత
మనతెలంగాణ/హైదారాబాద్: ఎంఐఎం ఎంఎల్ఎ అక్బరుద్దీన్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ నమోదైన కేసులను కొట్టివేస్తూ ఈ మేరకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం నాడు తుదితీర్పును వెలువరించింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్లు ఆధారాలు...
బిసిల హక్కుల కోసం పోరాడాలి: ఆర్ కృష్ణయ్య
80 వేల ఉద్యోగాల కోసం ప్రభుత్వమే కోచింగ్ ఇవ్వాలని అధ్యక్షుడి డిమాండ్.
పై చదువులకు పూర్తి ఫీజు మంజూరు చేయాలి.
బీసీ సంఘాల పై బిజెపి బండి సంజయ్ విమర్శలు సరికాదు
ఈ నెల 19న రాష్ట్ర...
మోత్కూరులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని వినతి
మన తెలంగాణ/మోత్కూరు: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం మోత్కూరు వచ్చిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి బిసి రిజర్వేషన్ సాధన...
అనాథకు ఆర్థిక సాయం చేసిన ఎంపిపి
మన తెలంగాణ/మోత్కూరు: తల్లిదండ్రులను కోల్పోయిన అనాథకు ఆర్థిక సాయం చేసి అన్ని విధాలా అండగా ఉంటానని మోత్కూరు ఎంపిపి రచ్చ కల్పన లక్ష్మీనర్సింహారెడ్డి హామీ ఇచ్చారు. మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామానికి చెందిన...
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
మనతెలంగాణ/గోదావరిఖని: రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆదేశాలతో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు రెండు రోజుల ఉచిత శిక్షణను స్థానిక జవహార్లాల్ నెహ్రు స్టేడియంలో బుధవారం ఏర్పాటు చేశారు. గోదావరిఖని...
కుక్కల దాడిలో జింకకు గాయాలు
మన తెలంగాణ/ ముథోల్ : నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో బుధవారం కుక్కల దాడిలో జింకకు గాయాలయ్యాయి. అడవి నుండి గ్రామంలో ప్రవేశించిన జింకపై కుక్కలు దాడి చేసిన విషయం గమనించి...
నల్లమలలో ఆ నిబంధనలు ఎత్తివేయాలి…
మనతెలంగాణ/ నాగర్ కర్నూల్: నల్లమల అడవిలో ఫారెస్ట్ నిబంధనల పేరుతో దారి దోపిడి జరుగుతుందని యువసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ మండిపడ్డారు. ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం...
కెసిఆర్ రైతుల పక్షపాతి: మల్లారెడ్డి
తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం
సిఎం కెసిఆర్ రైతుల పక్షపాతి
ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి
రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి
మన తెలంగాణ/మేడ్చల్ జిల్లా: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు...
సిఎం కెసిఆర్ చేస్తున్న కృషి, విజన్ ను వివరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ పట్టణంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఎక్సెల్ ఇండియా మ్యాగజైన్ ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్ విజన్-పాలమూరు యూనివర్సిటీ గ్రోత్'...
మేమే కొంటాం
యాసంగి ధాన్యం ప్రతి గింజా
డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాం
యుద్ధ ప్రాతిపదికన మూడు,నాలుగు రోజుల్లోనే కొనుగోలు పూర్తి చేస్తాం
కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత బాధ్యతను విస్మరించింది
ధాన్యం కొనాలని...
గ్రూప్ 1, 2లకు ఇంటర్వ్యూలుండవు
పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి మూడేళ్లు పెంపు
చెన్నూరు ఎత్తిపోతలకు ఆమోదం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, ఇతర...