Wednesday, May 1, 2024

జైస్వాల్ హాఫ్ సెంచరీ… టీమిండియా 112/3

- Advertisement -
- Advertisement -

రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 35 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 112 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా ఇంగ్లాండ్ 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో అదగొట్టాడు. భారత బ్యాటర్లలో శుబ్‌మన్‌గిల్(38), రజత్ పాటీదర్(17), రోహిత్(2) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్(52), రవీంద్ర జడేజా (17) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News