Wednesday, May 15, 2024

11 గంటలవరకూ 20 శాతం పోలింగ్

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. సమయం గడిచేకొద్దీ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సంఖ్య పెరుగుతోంది. పది గంటల సమయానికి 11 శాతం పోలింగ్ మాత్రమే నమోదు కాగా, 11 గంటల సమయానికి 20.64 శాతానికి చేరుకోవడం విశేషం. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News