Sunday, April 28, 2024

పాక్ భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

- Advertisement -
- Advertisement -

Three militants killed in Pak security forces firing

 

క్వెట్టా : కల్లోలిత నైరుతి బెలోచిస్థాన్ ప్రావిన్స్‌లో పాక్‌భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను శనివారం హతమార్చాయి. షహ్రిగ్ సమీపాన భద్రతా దళాల వాహనంపై ఉగ్రవాదులు మొదట కాల్పులకు పాల్పడడంతో భద్రతా దళాలు వారిని గట్టిగా ఎదుర్కొన్నాయి. రెండు వర్గాల మధ్య ఎదురెదురు కాల్పుల్లో ఒక సైనికుడు చనిపోగా, ఇద్దరు సైనికులు గాయపడ్డారు. దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. అయితే ఇటీవల కాలంలో బెలోచి వేర్పాటు వర్గాలు తరచుగా దాడులకు పాల్పడడం జరుగుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News