Thursday, August 7, 2025

తిరుపతిలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు: భూమన

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుపతిలో తెల్లవారుజాము నుంచే మద్యం షాపులు తెరుస్తున్నారని వైసిపి మాజీ మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 24 గంటల పాటు మద్యం విక్రయిస్తున్నారని రూల్స్ కు విరుద్ధంగా (Against rules) నడుస్తున్న మద్యం అమ్మకాలపై చర్యలేవి? అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విచ్చలవిడి మద్యం అమ్మకాలపై ఆందోళన చేపడతామని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News