Saturday, July 27, 2024

భర్తను పరుగులు పెట్టించి కొట్టిన భార్య

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: భర్త వేధింపుల తట్టుకోలేక అతడిని నడివీధిలో భార్య తరిమి కొట్టిన సంఘటన కర్నాటకలో యశ్వంత్‌పూర్‌లో చోటుచేసుకుంది. మారుతీ సేవనగర్‌లో వినోద్, దివ్యాలు అనే దంపతులు నాలుగు సంవత్సరాల నివసిస్తున్నారు. మనస్పర్థల కారణంగా తల్లి దివ్యతో కలిసి ఉంటుంది. దివ్యను ఎదో ఒక రకంగా వినోద్, అతడి కుటుంబ సభ్యులు వేధించేవారు. దీంతో వినోద్‌కు బుద్ధి చెప్పాలని తన బంధువైన కానిస్టేబుల్‌ను అతడికి వద్దకు తీసుకెళ్లి గొడవకు దిగింది. వినోద్‌ ను నడి బజార్ పరుగులు పెట్టించి తీవ్రంగా అతడిని తీవ్రంగా కొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వినోద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Wife attack on Husband with Torture in Karnataka
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News