Sunday, May 19, 2024

ఎపిలో మరో 11,434 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

11434 new covid-19 cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్  కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ లో మహోగ్రరూపం దాల్చింది. గడిచిన 24 గంటల్లో 74,435 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 11,434 మందికి వైరస్ సోకింది. తాజాగా మరో 64 కరోనాతో మృతిచెందారు. అదే సమయంలో 7,055 మంది బాధితులు కోలుకున్నారు. ఎపిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య  10,54,875కి చేరింది. ఎపిలో ప్రస్తుతం 99,446 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,47,629 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రలో 7,800 మంది బాధితులు కరోనాతో మరణించారు.

11434 new covid-19 cases reported in AP

11434 new covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News