Saturday, April 20, 2024

దేశంలో కొత్తగా 13086 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

13086 Corona positive cases in India

ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 13086 కరోనా కేసులు నమోదుకాగా 24 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు 4.35 కోట్ల మందికి కరోనా వైరస్ సోకగా 5.25 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 4.28 కోట్ల మంది కోలుకోగా 1.14 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. నిన్నటితో పోలిస్తే ఇప్పటి వరకు 18 శాతం కేసులు తక్కువగా నమోదయ్యాయి. 198.09 కోట్ల మందికి కరోనా డోసుల పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News