Thursday, May 2, 2024

ఎపిలో 164 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

164 new covid cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 25,197 శాంపిల్స్‌ను పరీక్షించగా 164 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్యశాఖ శనివరం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా కరోనాతో చికిత్స పొందుతూ ఒకమృతి చెందగా, ఇదే సమయంలో 196 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్‌లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,01,54,125 కు చేరింది.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,71,070 కు పెరిగగా.. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కోలుకున్నవారి సంఖ్య 20,54,252 కి చేరింది.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,392 గా ఉంటే.. మృతుల సంఖ్య 14,426కు పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News