Tuesday, April 30, 2024

కశ్మీరులో ఇద్దరు ఉగ్రవాదులు హతం..

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని శ్రీనగర్ శివార్లలో సోమవారం భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పులలో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. రంగ్‌రేత్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు వారు చెప్పారు. ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు హతమయ్యారని, భద్రతా దళాల గాలింపు కొనసాగుతోందని కశ్మీర్ జోన్ పోలీసులు ఒక ట్వీట్‌లో తెలిపారు.

2 Terrorists killed in Encounter in Kashmir

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News