Sunday, April 28, 2024

ఎపిలో శరవేగంగా పెరుగుతున్న కరోనా

- Advertisement -
- Advertisement -

2331 New Covid-19 Cases Reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 2,331 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9.10లక్షలు దాటింది. రాష్ట్రవ్యాప్తంగా 7,262 మంది కరోనాతో మృతి చెందారు. ఎపిలో కొత్తగా మరో 853 మంది కొలుకోగా… ఇప్పటివరకు మొత్తం 8.90లక్షల మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఆంధ్రలో ప్రస్తుతం 13,276 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 31,812 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు ఎపి వైద్యఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

2331 New Covid-19 Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News