Wednesday, May 15, 2024

నిర్మాణంలోని భవనం కూలి ముగ్గురు మృతి, ఐదుగురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

3 dies after construction building collapsed in Rajasthan

జైపూర్: నిర్మాణంలోని భవనం కూలి ముగ్గురు కూలీలు మృతి చెందిన ఘటన రాజస్థాన్ లోని చోటుచేసుకుంది. బికానెర్ లోని గంగా సిటీలో ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో మరో ఐదుగురు కూలీలు తీవ్ర గాయాపడ్డారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

3 dies after construction building collapsed in Rajasthan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News