Wednesday, May 8, 2024

వనపర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Accident

 

వనపర్తి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వేగంగా వచ్చిన వ్యాన్, ఆటో ఒకదానికొకటి ఢీకొనడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

4 People died in Road Accident in Wanaparthy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News