- Advertisement -
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 96,153 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5,741 మందికి కొత్తగా కోవిడ్-19 నిర్ధారణ అయింది. తాజాగా మరో 53 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 10,567 కోలుకున్నారు. దీంతో ఆంధ్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 18,20,134కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 75,134 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 2,06,34,891 మంది సాంపిల్స్ ని పరీక్షించినట్టు ఎపి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
Andhra Pradesh reports 5741 new #COVID19 cases, 53 deaths, and 10,567 recoveries in the last 24 hours
Active cases 75,134
Case tally 18,20,134 pic.twitter.com/b5elry9yIi— ANI (@ANI) June 15, 2021
- Advertisement -