Thursday, May 2, 2024

ఎపిలో కొత్తగా 6770 కేసులు.. 58మంది మృతి

- Advertisement -
- Advertisement -

6770 New Corona Cases Reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుతోంది. ఎపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,770 మందికి కరోనా వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. కరోనాతో మరో 58మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. తాజాగా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 18,09,844కు చేరుకుంది. ఎపిలో ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి 11,940మంది బాధితులు మరణించారు. గత 24గంటల్లో 12,492 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

6770 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News