- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ సాధనలో జయశంకర్ క్రియాశీలక పాత్ర పోషించారని సిఎం కెసిఆర్ పొగిడారు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. జయశంకర్ పోషించిన క్రియాశీలక పాత్రను తెలంగాణ మర్చిపోదన్నారు. జయశంకర్ సేవలు భవిష్యత్ తరాలకు గుర్తుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.
- Advertisement -