- Advertisement -
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఎ53ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఎ53 90హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 120హెడ్జ్ టచ్ శాంప్లింగ్ రేటుతో పాకెట్ ఫ్రెండ్లీ విభాగంలో 6.5- అంగుళాల పంచ్ హోల్-డిస్ప్ల్లే, 5000 ఎంఎహెచ్ బ్యాటరీ, 18డబ్లు ఫాస్ట్ ఛార్జింగ్ను కల్గివుంది. 6జిబి + 128జిబి, 4జిబి + 64జిబి వేరియంట్లలో వరుసగా రూ.12,990, రూ.15,490 ధరలకు లభిస్త్తోంది. ఈ పరికరం 2020 ఆగస్టు 25 నుండి అందుబాటులోకి వచ్చింది.
oppo a53 smartphone released in india
- Advertisement -