- Advertisement -
సిద్దిపేట: తీవ్ర ఉత్కంఠను రేపిన దుబ్బాక ఉపఎన్నికలో బిజెపి విజయం సాధించింది. నువ్వానేనా అన్నట్టు సాగిన ఓట్ల లెక్కింపులో బిజెపి అభ్యర్థి రఘునందర్ రావు ఎక్కువ ఓట్లు సాధించారు. దీంతో ఆయన విజయం ఖాయమైంది. అధికార పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత స్వల్పఓట్ల తేడాలో రెండోస్థానంలో నిలవగా, మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి నిలిచారు. రఘునందన్ విజయంతో హైదరాబాద్ లోని రాష్ట్ర బిజెపి కార్యలయంలో కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.
Raghunandan Rao win in dubbaka
- Advertisement -