Wednesday, May 8, 2024

దుబ్బాకలో 1,470 ఓట్ల మెజార్టీతో రఘునందన్‌ గెలుపు

- Advertisement -
- Advertisement -

Dubbaka by election results 2020

హైదరాబాద్: దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి- టిఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వా, నేనా ఆనేలా పోరు కొనసాగింది. టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై బిజెపి అభ్యర్థి రఘునందన్‌ రావు 1,470 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉత్కంఠగా సాగిన పోరులో బిజెపి విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నారు. దుబ్బాకలో బిజెపికి 62,772, టిఆర్ఎస్ కు 61,302, కాంగ్రెస్ కి 21,819 ఓట్లు వచ్చాయి.

 

పార్టీలు ఓట్లు గెలుపు
టిఆర్ఎస్ 61,302
బిజెపి 62,772 01 (రఘునందన్‌ రావు)
కాంగ్రెస్ 21,819
ఇతరులు
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News