- Advertisement -
హైదరాబాద్: దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి- టిఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వా, నేనా ఆనేలా పోరు కొనసాగింది. టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు 1,470 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉత్కంఠగా సాగిన పోరులో బిజెపి విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నారు. దుబ్బాకలో బిజెపికి 62,772, టిఆర్ఎస్ కు 61,302, కాంగ్రెస్ కి 21,819 ఓట్లు వచ్చాయి.
పార్టీలు | ఓట్లు | గెలుపు |
టిఆర్ఎస్ | 61,302 | |
బిజెపి | 62,772 | 01 (రఘునందన్ రావు) |
కాంగ్రెస్ | 21,819 | |
ఇతరులు |
- Advertisement -