Sunday, May 19, 2024

పాక్ కాల్పులు…. తీవ్రంగా గాయపడిన జవాన్

- Advertisement -
- Advertisement -

Jawan injured in Pakistan firing

 

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రం రాజౌరి జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి గురువారం తెల్లవారుజామున పాకిస్తాన్ కాల్పులు తెగపడింది. పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరపడంతో భారత జవాన్ తీవ్రంగా గాయపడ్డారని సైనిక అధికారులు పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్రాంతానికి చెందిన సిపాయి లక్ష్మణ్ అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News