Tuesday, May 21, 2024

చందూలాల్‌ మృతి పట్ల సిఎం కెసిఆర్ తీవ్ర సంతాపం

- Advertisement -
- Advertisement -

CM KCR deeply mourns Chandulal's death

హైదరాబాద్: మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. గ్రామ సర్పంచ్ నుంచి పార్లమెంట్ వరకు ఎదిగారని కొనియాడారు. చందూలాల్‌ కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన మృతి టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటని వ్యాఖ్యానించారు. టిఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేసిన చందూలాల్‌, నూతన తెలంగాణ రాష్ట్రంలో తన క్యాబినెట్‌లో గిరిజన సంక్షేమ, సాంస్కృతికశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో మంత్రిగా రాష్ర్ర్టానికిచేసిన సేవలను సిఎం కెసిఆర్ స్మరించుకున్నారు. మంత్రులు ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్ చందూలాల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

CM KCR deeply mourns Chandulal’s death

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News