Tuesday, May 21, 2024

కోల్‌కతా విమానాశ్రయంలో ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Eight passengers injuries after Vistara's flight

బెంగాల్: కోల్‌కతా విమానాశ్రయంలో సోమవారం ప్రమాదం సంభవించింది. వాతావరణం అనుకూలించకపోవడంతో విస్టారాకు చెందిన ముంబై-కోల్‌కతా విమానం ల్యాండింగ్ లో ఇబ్బంది ఏర్పడింది. ల్యాండింగ్ సమయంలో భారీ కుదుపులకు లోనైంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి స్పల్పగాయలయ్యాయి. మరో ముగ్గురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోల్‌కతాలోని స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు విమానాశ్రయం డైరెక్టర్ వెల్లడించారు. ప్రమాదసమయంలో విమానంలో 113 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు.

Eight passengers injuries after Vistara’s flight

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News