Saturday, May 18, 2024

రూ.35 కోట్ల మోసం… కార్వీపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

Police Warning on cash back offer

 

హైదరాబాద్: కార్వీపై సిసిఎస్‌లో మరో కేసు నమోదైంది. సికింద్రాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త ఫిర్యాదు చేశాడు. రూ.35 కోట్ల డీమ్యాట్ ఎకౌంట్‌లో మోసం చేశారని ఫిర్యాదు చేశాడు. పవర్ ఆఫ్ అటర్నీ రాయించుకొని మోసం చేశారని ఫిర్యాదులో వ్యాపారవేత్త పేర్కొన్నారు. 20 ఏళ్ల నుంచి కార్వీ ద్వారా షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టామని, పార్థసారిధి అనే వ్యక్తి తన సొంత అకౌంట్‌కు రూ.35 కోట్ల డబ్బును బదిలీ చేసుకున్నాడని తెలిపాడు. సిసిఎస్‌లో ఇప్పటికే కార్వీపై నాలుగు కేసులు నమోదైనట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News