Wednesday, May 8, 2024

నయనతార, విఘ్నేశ్ శివన్‌కు సమంత శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

Samantha

చెన్నై: నిర్మాంతలుగా నయనతార, విఘ్నేశ్  శివన్ నిర్మించిన ‘కూళంగల్’ (గులకరాయి) సినిమా 2022 ఆస్కర్‌కు అధికారికంగా ఎంపిక కావడంతో,  వారికి ప్రముఖ తెలుగు నటి సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది.నిర్మాంతలుగా నయనతార, విఘ్నేశ్  శివన్ నిర్మించిన ‘కూళంగల్’ (గులకరాయి) సినిమా 2022 ఆస్కర్‌కు అధికారికంగా ఎంపిక కావడంతో,  వారికి ప్రముఖ తెలుగు నటి సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. కూళంగల్ చిత్రాన్ని నిర్మించిన ఆ జంటను, ఆ సినిమా బృందానికి అభినందలు తెలిపింది. దర్శకుడు పిఎస్ వినోద్‌రాజ్ నిర్మించిన తమ చిత్రం ‘కూళంగల్’ ఆస్కర్‌కు ఎంపికైన విషయాన్ని అక్టోబర్ 23న విఘ్నేశ్ శివన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ ఆనందకర వార్త అందరితో పంచుకుంటున్నాను అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News