Home Search
కరోనా మరణాలు - search results
If you're not happy with the results, please do another search
దేశంలో పెరిగిన కరోనా మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు కరోనా మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,660 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య...
చైనాలో మళ్లీ కరోనా మరణాలు!
బీజింగ్: చైనాలో ఈ మధ్య రోజువారీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా ఏడాది తర్వాత అక్కడ రెండు కరోనా మరణాలు చోటుచేసుకున్నాయని చైనా జాతీయ ఆరోగ్య...
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు మూడు వేల దిగువకు పడిపోగా, కరోనా మరణాలు స్పల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2528 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు...
దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా.. మరోవైపు కరోనా మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 17,42,793 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,61,386 లక్షల...
కరోనా కొత్త కేసులు 7 వేలు.. 25 మరణాలు
న్యూఢిల్లీ : దేశంలో తాజాగా 7 వేల మందికి కరోనా వైరస్ సోకిందని శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శుక్రవారం 3.64 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 7219 మంది...
శ్రీలంకలో కరోనా కంటే ఈ సంక్షోభంలోనే అధిక మరణాలు
అధ్యక్షుడికి జాతీయ మెడికల్ అసోసియేషన్ లేఖ
కొలంబో : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్రమౌతోంది. నిత్యావసరాలు, ఇంధనధరలు, ఔషధాల కొరత తీవ్రంగా వేధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఔషధాల కొరత ఇలాగే కొనసాగితే కరోనా...
కొత్తగా 1260 కరోనా కేసులు, 83 మరణాలు
న్యూఢిల్లీ : గత కొన్ని రోజులుగా 1,500 దిగువనే నమోదవుతున్న కొత్త కేసులు, తాజాగా 1,200 కు చేరాయి. ఇక క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ద్వారా వెల్లడించింది....
తాజాగా 1500 కరోనా కేసులు.. 33 మరణాలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ కట్టడిలో ఉంది. రెండేళ్ల కనిష్ఠానికి తగ్గిపోతోంది. దాంతో గత కొద్ది రోజులుగా కరోనా కొత్త కేసులు రెండు వేలకు దిగువనే నమోదవుతున్నాయి. ముందు రోజు వలే...
కరోనా కొత్త కేసులు తగ్గుముఖం.. 24 గంటల్లో 31 మరణాలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజూ 2 వేల దిగువనే కొత్త కేసులు నమోదు కావడం ఊరటనిస్తోంది. 24 గంటల వ్యవధిలో దేశ...
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు, మరణాలు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,568 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 97...
3 వేల కరోనా కొత్త కేసులు.. 50లోపే మరణాలు
న్యూఢిల్లీ : కరోనా కొత్త కేసులు, మరణాలు బాగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో కొత్త కేసులు 3 వేలకు దిగిరాగా, మరణాలు భారీ సంఖ్యలో తగ్గడం ఊరట కలిగిస్తోంది. శనివారం 7,61,737...
కరోనా కేసులు తగ్గినా… మరణాలు పెరిగాయి
న్యూఢిల్లీ : దేశంలో వరుసగా నాలుగో రోజు మూడు లక్షలకు దిగువనే కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా కేసులు 35 వేల మేర తగ్గి 2.51 లక్షలకు చేరాయి. గురువారంతో పోల్చితే...
భారత్ లో 5 వేలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో క్రమంగా మహమ్మారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఇండియాలో కోవిడ్ కేసులు 5000 దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 500 కరోనా కేసులు, నాలుగు మరణాలు సంభవించినట్లు కేంద్ర...
దేశంలో మరో 300 కొత్త కరోనా కేసులు.. ఇద్దరు మృతి
దేశంలో కోవిడ్ 19 కేసులు క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో దాదాపు 300 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది....
దేశంలో 4026కు చేరుకున్న కరోనా కేసులు
దేశంలో కొవిడ్19 కేసులు చాప కింద నీరులా మెలిగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 4000 మార్కును దాటేసింది. అత్యధిక కేసులు కేరళలో నమోదు కాగా, దాని తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ ఉన్నాయంటూ...
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఏడుగురు మృతి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మళ్లీ మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత వారం రోజుల్లోనే కోవిడ్ పాజిటివ్ కేసులు ఐదు రెట్లు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం...
దేశంలో కొత్తగా 355 కరోనా కేసులు
ఒక్క రోజులో నమోదైన కేసులు అవి
క్రియాశీలక కేసుల సంఖ్య 2331
రెండు మరణాలు నమోదు
న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 355 కొవిడ్ 19 కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజులో నమోదైన కేసులు అవి....
కరోనా కలవరం
ఒకే రోజు 12 మరణాలు
కేరళలో ఐదుగురు, కర్నాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, యుపిలో ఒకరు మృతి
దేశవ్యాప్తంగా పెరుగుతున్న జెఎన్1 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మరణాలు ఆందోళనకర స్థాయికి చేరుకుంటున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కరోనా...
దేశంలో కొత్తగా 761 కోవిడ్ కేసులు.. 12 మరణాలు
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 761 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 12 మంది కరోనాతో మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. తాజాగా...
ఆందోళనలో ప్రజలు.. 24 గంటల్లో 692 కరోనా కేసులు
న్యూఢిల్లీః భారత్ లో కోవిడ్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 692 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,50,10,944కి చేరింది. తాజా...