Home Search
కరోనా మరణాలు - search results
If you're not happy with the results, please do another search
దేశంలో పెరిగిన కరోనా మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు కరోనా మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,660 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య...
చైనాలో మళ్లీ కరోనా మరణాలు!
బీజింగ్: చైనాలో ఈ మధ్య రోజువారీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా ఏడాది తర్వాత అక్కడ రెండు కరోనా మరణాలు చోటుచేసుకున్నాయని చైనా జాతీయ ఆరోగ్య...
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు మూడు వేల దిగువకు పడిపోగా, కరోనా మరణాలు స్పల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2528 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు...
దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా.. మరోవైపు కరోనా మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 17,42,793 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,61,386 లక్షల...
దేశంలో తగ్గిన కరోనా మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు మళ్లీ తగ్గాయి. శనివారం 7వేలకు పైగా నమోదు కాగా.. ఆదివారం 6వేల కేసులు మాత్రమే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 6,563 కరోనా...
దేశంలో భారీగా పెరిగిన కరోనా మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి గత కొన్ని రోజులుగా కాస్త హెచ్చు తగ్గులతో నిలకడగా కొనసాగుతోంది. అయితే మరణాల సంఖ్య మాత్రం ఆదివారం ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడనంతగా భారీ సంఖ్యలో నమోదైంది....
జర్మనీలో లక్ష దాటిన కరోనా మరణాలు
బెర్లిన్: కరోనా మృతుల సంఖ్య లక్ష దాటిన దేశాల్లో తాజాగా జర్మనీ చేరింది. గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచి జర్మనీలో అధికారిక లెక్కల ప్రకారం గురువారం నాటికి లక్ష...
దేశంలో పెరిగిన కరోనా మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో 12,90,900 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 16,156 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో మరో 733 మంది మృతిచెందినట్లు...
కేరళలో భారీగా పెరిగిన కరోనా మరణాలు..
తిరువనంతపురం: కేరళలో మహమ్మారి కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కేరళలో కొత్తగా 7,163 మందికి వైరస్ నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే...
ఒక్కరోజే 666 కరోనా మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,326 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇక,...
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,823 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, 226 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర...
లాటిన్ అమెరికాలో 15 లక్షలు దాటిన కరోనా మరణాలు
న్యూఢిల్లీ : లాటిన్ అమెరికాలో కరోనా మహమ్మారి ధాటికి 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 4 కోట్ల 50 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఇందులో ఎక్కువగా...
ఇండోనేసియాలో లక్ష దాటిన కరోనా మరణాలు
జకార్తా : ఇండోనేసియాలో కరోనా ఉధ్ధృతి ఆందోళనకరంగా ఉంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1747 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య లక్ష మార్కును...
భారత్లో 50లక్షల కరోనా మరణాలు!
భారత్లో 50లక్షల కరోనా మరణాలు!
అమెరికా పరిశోధనా సంస్థ నివేదిక
ప్రస్తుతం నమోదైన వాటికన్నా పది రెట్లు అధికం
న్యూఢిల్లీ: భారత్లో ఇప్పటి వరకు నమోదు అయిన కరోనా మరణాలు 4లక్షలకు పైగా.. అయితే అమెరికాకు చెందిన...
మళ్లీ వెయ్యిదాటిన కరోనా మరణాలు
42,766 పాజిటివ్లు
37 కోట్లు మార్కును దాటిన టీకా డోసుల పంపిణీ
97.20 శాతానికి పెరిగిన రికవరీ రేటు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కేసులు, మరణాలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా...
మరోసారి 4వేలు దాటిన కరోనా మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో వస్తున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 2,57,299 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 3,57,630 డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో మరోసారి...
బెల్లంపల్లిలో వరుస కరోనా మరణాలు
బెల్లంపల్లి: తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. జిల్లాలోనూ పాజిటివ్ కేసులు, మరణాలు అధికంగా నమోదవుతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో వరస కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. 36 గంటల వ్యవధిలో 11 మంది కరోనా...
2 లక్షలు దాటిన కరోనా మరణాలు
ఒక్క రోజే 3,293 మంది మహమ్మారికి బలి
3,60,960 కొత్త కేసులు నమోదు
పది రాష్ట్రాల్లోనే 78 శాతం కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన...
30 లక్షలకు చేరిన ప్రపంచ కరోనా మరణాలు
చికాగో నగర జనాభాకన్నా ఇది ఎక్కువ
ఇప్పటికీ సగటున రోజుకు 12 వేల మరణాలు, 7 లక్షల కేసులు
జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ అంచనా
రియోడిజనిరో: ప్రపంచవ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య శనివారం నాటికి...
రాష్ట్రంలో 1500 దాటిన కరోనా మరణాలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడి ఇప్పటి వరకు రెండు లక్షల 70 వేల 450 మంది ఆరోగ్యవంతులుగా మారినట్లు ఆరోగ్యశాఖ నివేదికను విడుదల చేసింది. అంటే వైరస్ సోకిన ప్రతి...