Home Search
కరోనా మరణాలు - search results
If you're not happy with the results, please do another search
దేశంలో లక్ష దాటిన కరోనా మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 79,476 కొత్త కరోనా కేసులు, 1,069 మరణాలు సంభవించాయి. దీంతో కోవిడ్ మరణాలు 1 లక్ష దాటాయి. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్...
ఎపిలో 3వేలు దాటిన కరోనా మరణాలు.. ఒక్కరోజే 95మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య ఏకంగా 3 లక్షలు దాటింది. ఎపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9393 పాజిటీవ్ కేసులు...
దేశంలో 50 వేలకు చేరువలో కరోనా మరణాలు
గడచిన 24 గంటల్లో 944 మంది మృతి
63,490 కొత్త పాజిటివ్ కేసులు
26 లక్షలకు చేరువలో మొత్తం కేసులు
72 శాతానికి పెరిగిన రికవరీ రేటు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకు కలవర పెడుతోంది....
24 గంటల్లో వెయ్యిదాటిన కరోనా మరణాలు
62,064 కొత్త కేసులు, 44 వేలకు పైగా మొత్తం మరణాలు
22 లక్షలు దాటిన కేసులు
రికవరీ రేటు 70 శాతానికి చేరిక
రికార్డు స్థాయిలో ఒక్క రోజే 54,859మంది బాధితుల రికవరీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి...
13 జిల్లాల్లో అత్యధిక కరోనా మరణాలు: కేంద్రం ఆందోళన
13 జిల్లాల్లో అత్యధిక కరోనా మరణాలు: కేంద్రం ఆందోళన
తక్కువగా పరీక్షలు, పరీక్ష ఫలితాల్లో జాప్యం, సకాలంలో వైద్యం అందకపోవడం ప్రధాన కారణాలు
ఈ లోపాలపై శనివారం ఉన్నత స్థాయి సమావేశాల్లో సమీక్ష
న్యూఢిల్లీ: కరోనా...
39 వేలు దాటిన కరోనా మరణాలు
దేశంలో కొత్తగా 52,509 మందికి పాజిటివ్
24 గంటల్లో 857 మంది మృతి
కరోనా కేసుల్లో కోలుకున్న వారి సంఖ్య 67.19 శాతం ఎక్కువ
బుధవారం ఒక్క రోజే రికార్డుస్థాయిలో 51,706 డిశ్చార్జి
న్యూఢిల్లీ: దేశంలో...
13 వేలు దాటిన కరోనా మరణాలు
13 వేలు దాటిన కరోనా మరణాలు
24 గంటల్లో 48,661 పాజిటివ్ కేసులు,705 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం దాదాపు 50 వేల కేసులతో విశ్వరూపం చూపిస్తోంది. తాజాగా...
28 వేలు దాటిన కరోనా మరణాలు
24 గంటల్లో 37,148 పాజిటివ్ కేసులు, 587 మరణాలు
21 రోజుల్లో రెట్టింపు అయిన కేసులు, 7,24,577 మంది కోలుకున్నారు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వైరస్ కరాళ నృత్యం కొనసాగిస్తోంది. ప్రతిరోజూ దాదాపు 40వేల...
తెలంగాణలో కరోనా మరణాలు 1.1శాతం మాత్రమే: ఈటల
హైదరాబాద్ః తెలంగాణలో కరోనా మరణాలు 1.1 శాతం మాత్రమే అని, దేశంలోనూ కరోనా మరణాలు 3 శాతమేనని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవాం మీయా సమావేశంలో...
ఒక్కరోజే 2003 కరోనా మరణాలు
మహారాష్ట్రలో అత్యధికంగా 1409 మంది మృత్యువాత
ఢిల్లీలో కొత్తగా మరో 437 మంది బలి
తాజాగా 10,974 పాజిటివ్ కేసులు నమోదు
దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు: 3,54,065
న్యూఢిల్లీ : దేశంలో మొట్టమొదటిసారి అత్యధికంగా 2003 కరోనా...
ఇండియా కరోనా మరణాలు @6,075
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కుప్పలు తెప్పలుగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 9,304 కొత్త కోవిడ్-19 కేసులు, 260 మరణాలు నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ...
300 దాటిన కరోనా మరణాలు
300 దాటిన కరోనా మరణాలు
ఒక్క రోజే 51 మంది మృతి
9,352కు పెరిగిన పాజిటివ్ కేసులు
మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులలో భారీగా పెరిగిన బాధితులు
ముంబయిలో భయపెడుతున్న ధారవి మురికి వాడ
పరిస్థితి అదుపులోనే ఉందన్న కేంద్రం
న్యూఢిల్లీ: భారత్లో...
చైనాలో 56కు చేరిన కరోనా మరణాలు
భారతీయుల ఆరోగ్యంపై ఎంబసీ పర్యవేక్షణ
విదేశాంగమంత్రి జైశంకర్ వెల్లడి
బీజింగ్: చైనాలో భయంకరమైన కరోనా వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి 56కు చేరిందని చైనా ఆరోగ్యాధికారులు తెలిపారు. ఈ వ్యాధి...
కరోనా కొత్త కేసులు 7 వేలు.. 25 మరణాలు
న్యూఢిల్లీ : దేశంలో తాజాగా 7 వేల మందికి కరోనా వైరస్ సోకిందని శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శుక్రవారం 3.64 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 7219 మంది...
శ్రీలంకలో కరోనా కంటే ఈ సంక్షోభంలోనే అధిక మరణాలు
అధ్యక్షుడికి జాతీయ మెడికల్ అసోసియేషన్ లేఖ
కొలంబో : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్రమౌతోంది. నిత్యావసరాలు, ఇంధనధరలు, ఔషధాల కొరత తీవ్రంగా వేధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఔషధాల కొరత ఇలాగే కొనసాగితే కరోనా...
కొత్తగా 1260 కరోనా కేసులు, 83 మరణాలు
న్యూఢిల్లీ : గత కొన్ని రోజులుగా 1,500 దిగువనే నమోదవుతున్న కొత్త కేసులు, తాజాగా 1,200 కు చేరాయి. ఇక క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ద్వారా వెల్లడించింది....
తాజాగా 1500 కరోనా కేసులు.. 33 మరణాలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ కట్టడిలో ఉంది. రెండేళ్ల కనిష్ఠానికి తగ్గిపోతోంది. దాంతో గత కొద్ది రోజులుగా కరోనా కొత్త కేసులు రెండు వేలకు దిగువనే నమోదవుతున్నాయి. ముందు రోజు వలే...
కరోనా కొత్త కేసులు తగ్గుముఖం.. 24 గంటల్లో 31 మరణాలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజూ 2 వేల దిగువనే కొత్త కేసులు నమోదు కావడం ఊరటనిస్తోంది. 24 గంటల వ్యవధిలో దేశ...
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు, మరణాలు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,568 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 97...
3 వేల కరోనా కొత్త కేసులు.. 50లోపే మరణాలు
న్యూఢిల్లీ : కరోనా కొత్త కేసులు, మరణాలు బాగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో కొత్త కేసులు 3 వేలకు దిగిరాగా, మరణాలు భారీ సంఖ్యలో తగ్గడం ఊరట కలిగిస్తోంది. శనివారం 7,61,737...