Tuesday, May 7, 2024

దేశంలో లక్ష దాటిన కరోనా మరణాలు

- Advertisement -
- Advertisement -

India COVID 19 related deaths cross 1 lakh mark with

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24  గంటల్లో 79,476 కొత్త కరోనా కేసులు, 1,069 మరణాలు సంభవించాయి. దీంతో కోవిడ్ మరణాలు 1 లక్ష దాటాయి. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 64,73,545కు చేరుకుంది. భారత్ లో ప్రస్తుతం 9,44,996 యాక్టివ్ కేసులుండగా… 54,27,707 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఇండియాలో 1,00,842 మంది బాధితులు కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అక్టోబర్ 2వరకు మొత్తం 7,78,50,403 కరోనా బాధితుల నమూనాలను పరీక్షించగా.. వీటిలో 11,32,675 నమూనాలను నిన్న పరీక్షించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకటించింది.

India COVID 19 related deaths cross 1 lakh mark with

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News