Home Search
కేంద్ర జల వనరుల శాఖ - search results
If you're not happy with the results, please do another search
అభివృద్ధి కోసమే నా ఆరాటం.. ప్రజల కోసమే పోరాటం
ఈ సారి ఎన్నికల్లో రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నా, కానీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు ప్రజలకు ఇంకా చేయాలన్న భావనతో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా. గ్రూపు రాజకీయాలకు అతీతంగా పనిచేసుకుంటా...
విశాఖకు కృష్ణా బోర్డు తరలింపును అడ్డుకుంటాం
కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలి
బోర్డు చైర్మన్కు సాగునీటి సంఘాల సమాఖ్య హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంకు తరలించాలనే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటామని సాగునీటి వినియోగదారుల సమాఖ్య ప్రకటించింది. బోర్డు కార్యాలయాన్ని...
ఆరోగ్యమంత్రిత్వశాఖకు రూ 90,658 కోట్లు
న్యూఢిల్లీ : కేంద్ర తాత్కాలిక బడ్జెట్లో ఆరోగ్యమంత్రిత్వశాఖకు ఈసారి రూ 90,658.63 కోట్లు కేటాయించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం తెలిపారు. ఇంతకు ముందటి బడ్జెట్...
నెల రోజుల పాలనలో ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైంది
నీటి పారుదల, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : నెల రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందని నీటి పారుదల, పౌర సరఫరాల...
సాగర్ వివాదంపై కేంద్రం వీడియో కాన్ఫరెన్స్
నీటి విడుదలపై రేపు కృష్ణాబోర్డు సమావేశం
తెలంగాణ అభ్యర్ధన మేరకు 6న ఢిల్లీలో కీలక భేటి
రెండు రాష్ట్రాలకు న్యాయం చేస్తాం
కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల మధ్యన తలెత్తిన కృష్ణా...
సాగర్ జలాల విడుదల ఆపండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు ఆదేశం
28వ తేదీకి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని సూచన
అనుమతి లేకుండా కుడికాలువకు నీటి విడుదలపై ఆగ్రహం
ఒప్పందానికి కట్టుబడి నీళ్లను వాడుకోవాలని హితవు
తెలంగాణ వాదనతో ఏకీభవించిన కేంద్రం
ప్రాజెక్టుకు...
నవంబర్ 2న విశాఖలో నీటిపారుదలపై అంతర్జాతీయ సదస్సు
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో సాగునీటి కొరతను అధిగమిచేందుకు ఏపిలో విశాఖ వేదికగా అంతర్జాతీయ సదస్సు జరగనుందని సదస్సు కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్లారెడ్డి తెలిపారు. ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ఇంటర్నేషనల్ కమీషన్ (ఐసిఐడి) 25వ అంతర్జాతీయ...
ప్రజల కష్టం తీర్చిన కరెంటు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి అనేక సవాళ్లను ముఖ్యమంత్రి కెసిఆర్ మొదటగా స్వీకరించారు. లోటు విద్యుత్ కలిగిన రాష్ట్రాన్ని, మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ప్రణాళికలు వేశారు....
విశాఖకు కృష్ణా బోర్డు!
మనతెలంగాణ/హైదరాబాద్: అధికార పార్టీతోపాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్ని తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నం కావటాన్ని గమనించిన ఆంధప్రదేశ్ ప్రభుత్వం అదను చూసి తెలంగాణను దెబ్బతీసేప్రయత్నం చేసింది. తెలుగురాష్ట్రాలకు సంబంధించిన...
మత్స్య రంగం అభివృద్దికి కేంద్రం సహకరించాలి
చేపల వేట నిషేధ కాలానికి భృతిని రూ. 9000కి పెంచాలి
రిటైల్ ఫిష్ మార్కట్లకు వందశాతం నిధులివ్వండి
కేంద్రమంత్రి రూపాలతో ఫిష్ఫెడ్ చైర్మన్ భేటి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగం అభివృద్ధికి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న...
జల వనరుల ఖజానా తెలంగాణ
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ దూరదృష్టి.. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, భారీ ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు జాతీయ స్థాయిలో తెలంగాణను జల ఠానాగా నిలిపాయి. దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా ఇక్కడి ప్రభుత్వం...
కేంద్ర కార్యక్రమాల సద్వినియోగం అవసరం : నిర్మలా సీతారామన్
హైదరాబాద్ : రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత కార్యక్రమాల విషయంలో ప్రభుత్వ శాఖల వారీగా సమీక్షలను ప్రారంభించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గురువారం ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో...
కరెంటుపై తలొగ్గిన కేంద్రం!
దేశంలో అదనంగా 3,78,370 మెగావాట్ల ఉత్పత్తి
కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు రూ.33 లక్షల కోట్లు
వెల్లడించిన సిఇఏ నివేదిక
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ మోడల్ అభివృద్ధి, సంక్షేమ పధకాలను దేశవ్యాప్తం గా అమలుచేయాలనే...
కరెంటుపై తలొగ్గిన కేంద్రం!
హైదరాబాద్: తెలంగాణ మోడల్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలుచేయాలనే డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గినట్లుగా ఉందని, అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తి స్థాపిత సామర్ధాన్ని పెంచడానికి ఉపక్రమించిందని అధికారవర్గాలు...
రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్..
భువనేశ్వర్: ప్రముఖ వాహన తయారీసంస్థ అయిన టాటా మోటార్స్, ఒడిశాలోని భువనేశ్వర్లో తన రెండవ రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (RVSF)ని ప్రారంభించడంతో సుస్థిరమైన మొబిలిటీ పట్ల తన నిబద్ధతను కొనసాగిస్తోంది. ‘Re.Wi.Re...
కరెంటుపై తలొగ్గిన కేంద్రం!
హైదరాబాద్ ః తెలంగాణ మోడల్ అభివృద్ధి, సంక్షేమ పధకాలను దేశవ్యాప్తంగా అమలుచేయాలనే డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గినట్లుగా ఉందని, అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తి స్థాపిత సామర్ధాన్ని పెంచడానికి ఉపక్రమించిందని...
జల రంగంలో స్టార్టప్లు అన్వేషణకు అవకాశాలు పుష్కలం
తాగునీటి నాణ్యతను పరీక్షించడానికి టెస్టింగ్ ల్యాబ్ ఉన్నాయి
మన నీటిని అతి తక్కువ ఉత్పాదకతగా పరిగణిస్తారు
నీటి రంగంలో 240 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడికి ప్రభుత్వం సిద్దం
కేంద్ర జలశక్తి మంత్రి...
ఆదివాసీలపై కేంద్రం జులుం
గత ఐదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అనేక అటవీ సంబంధిత శాసనాలు, విధానాలు ఆదివాసీ అటవీ హక్కులను హరిస్తున్నాయి. ముఖ్యంగా షెడ్యూల్డ్ ప్రాంత ఆదివాసీ స్వీయ పాలనకు ఉద్దేశించిన గ్రామ సభ...
పరిపాలనలో వచ్చిన మార్పులతో ప్రజలకు మేలు జరగాలి
జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
వికారాబాద్ : పరిపాలనలో వచ్చిన మార్పులతో ప్రజలకు మేలు జరిగేలా పని చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ శతాబ్ది...
తెలుగు రాష్ట్రాల సౌజన్యంతో ప్రపంచ జల సదస్సు
హైదారబాద్: తెలుగు రాష్ట్రాల సౌజన్యంలో ప్రపంచ జల సదస్సుకు ఇంటర్నేష నల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రేనేజ్ (ఐ సిఐడి) జల రంగంలో అంతర్జాతీయంగా అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ...