Home Search
టీచర్స్ డే - search results
If you're not happy with the results, please do another search
విజయవాడలో ఇద్దరు మగ టీచర్స్ వింత ప్రేమకథ..
కృష్ణలంక: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి డబ్బులు తీసుకున్నాడని ఓ ట్రాన్స్జెండర్ వాపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన అలోకం పవన్కుమార్ (భ్రమరాంబిక), విజయవాడ పరిధిలోని కృష్ణలంకకు...
యూపీలో జీవిత ఖైదీల విడుదలలో సంస్కరణలు
లక్నో: ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం జైలు విధానంలో సవరణ తేవాలనుకుంటోంది. జీవిత ఖైదీలకు 60 ఏళ్ల వయస్సు నిండక ముందే విడుదల చేయాలన్న సడలింపు విషయమై పరిశీలిస్తోంది. ఈ కొత్త విధానం ప్రకారం హత్య...
సెప్టెంబర్ 5 లోగా టీచర్లకు టీకాలు
రాష్ట్రాలకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ : అన్ని రాష్ట్రాల్లోని టీచర్లకు సెప్టెంబర్ 5 లోపు టీకాలు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కోరారు. దీని కోసం రాష్ట్రాలకు అదనంగా...
మామిడిపల్లి చౌరస్తా వద్ద యాచకుడి మృతి
ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద ఒక యాచకుడి ప్రమాద మృతి కలకలం రేపుతోంది. ఓ ప్రభుత్వ అధికారి దుశ్చర్యకు ఓ నిండు ప్రాణం బలైంది. మామిడిపల్లి...
ఇకనైనా పాఠశాలలు బాగుపడతాయా!
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. పాత ప్రభుత్వం పని తీరును సమీక్షించడం శుభపరిమాణం. సమీక్షించాల్సిన అతి ముఖ్యమైన అంశాల్లో పాఠశాల విద్యాశాఖ ఒకటి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం...
టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 19 వరకు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీలస్టే కోర్టు స్టే విధించింది. అప్పటివరకూ ఎ లాంటి నిర్ణయాలు తీసుకోరాదని...
రాష్ట్రంలో టీచర్ల బదిలీలపై ఈ నెల 19 వరకు హైకోర్టు స్టే
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 19 వరకు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీలస్టే కోర్టు స్టే విధించింది. అప్పటివరకూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని...
కథలకు పట్టాభిషేకం
వ్యక్తిగత ధృక్కోణం కేంద్రంగా, వ్యక్తులు ప్రధానంగా ఉండే అవార్డుల్లా కాక ఒక సాహిత్య సమూహం, ఒక విస్తృత సాహిత్య ప్రయోజనాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని ఇచ్చే అవార్డుల అవసరం చాలా ఉందని భావించిన...
ఉపాధ్యాయులు పరిశోధన ఆధారిత బోధన వ్యుహాలు అమలు చేయాలి
మన తెలంగాణ/ హైదరాబాద్: ఉపాధ్యాయులు పరిశోధన ఆధారిత బోధనా వ్యూహాలు అమలు చేసి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎదగాలని ఉస్మానియా ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొపెసర్ విద్యాసాగర్ పిలుపునిచ్చారు. మంచి విద్య ఒక విద్యార్థి...
డిఎస్సి వచ్చేసింది
5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5,089 ఉపాధ్యాయ ఖాళీలను భ ర్తీకి ఉపాధ్యాయ నియామక పరీక్ష(డిఎస్సి) నో టిఫికేషన్ విడుదలయ్యింది. టీచర్ల నియామకాలలో తొలిసారిగా...
6612 టీచర్ పోస్టులకు డిఎస్సి
మనతెలంగాణ/హైదరాబాద్:నిరుద్యోగులకు రా ష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు ఇస్తున్న ప్రభుత్వం ఇ ప్పుడు మరో నోటిఫికేషన్తో తీపికబురు అందించింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రెం...
విద్యాసంస్థల బంద్ విజయవంతం
మధిర : వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బందులో భాగంగా మధిర పట్టణ మండల వ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ, పాఠశాలల, కళాశాలల విద్యా సంస్థల బంద్ విజయవంతం...
ఈ నెల 12న విద్యా సంస్ధల బంద్కు పిలుపు
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఈ నెల 12 న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, ఇంటర్ కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు వామపక్ష విద్యార్ధి సంఘాలు పేర్కొన్నాయి. ఆదివారం సుందరయ్య...
తొలగించిన 937 కస్తూర్బా టీచర్లను విధుల్లోకి తీసుకోవాలి : కృష్ణయ్య
వందలాది మంది టీచర్లతో కమీషనర్ కార్యాలయ ముట్టడి
హైదరాబాద్ : కస్తూర్బా పాఠశాలల్లో పనిచేసే 937 టీచర్లను తొలగించడం అన్యాయమని వీరిని హై కోర్టు ఉత్తర్వుల ప్రకారం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని జాతీయ బిసి...
జాతీయ విద్యావిధానంతో పేదలకు విద్యను దూరం చేసే కుట్ర
మహబూబ్నగర్: జాతీయ విద్యావిధానం పేరుతో బడగు, బలహీన వర్గాల పిల్లలను చదువుకు దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని,ఈ విధానానికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజాస్వామిక వాదులంతా పోరాడాలని...
ఆంధ్ర, తెలంగాణలో 4 ఎంఎల్సి సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన బిజెపి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, తెలంగాణ శాసన మండలి నాలుగు గ్రాడ్యుయేట్స్ , టీచర్చ్ నియోజకవర్గాలకు భారతీయ జనతా పార్టీ(బిజెపి) మంగళవారం నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికలు మార్చి 13న జరుగనున్నాయి....
ప్రజా వంచక కేంద్ర బడ్జెట్
అంతర్జాతీయంగా అన్ని అభివృద్ధి సూచికలలో అగ్రగామిగా ఉన్నామనే అబద్ధాలను అందంగా ప్రస్తావిస్తూ బడ్జెట్ను 1 ఫిబ్రవరి న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. గత 9 ఏండ్ల మోడీ పాలన 114 లక్షల కోట్ల...
పేద కుటుంబాలకు అంగన్వాడీ కేంద్రాలు వరం
పటాన్చెరు: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్ వాడీ కేంద్రాలు పేద కుటుంబాల విద్యార్థులకు వరంగా ఉన్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఐసీడీఎస్,అజీజ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పటాన్...
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం
యాదాద్రి: బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ 2వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో భాగంగా బస్వాపూర్, ఇంద్రమ్మ కాలనీ, భువనగరి పట్టణంలోని హుస్నాబాద్, అంబేద్కర్ విగ్రహం, బస్టాండ్, ప్రిన్స్ కార్నర్ కేఫ్,...
‘గ్లోబల్ టీచర్ అవార్డు’ తుది జాబితాలో హైదరాబాద్ టీచర్..
లండన్: ఈ ఏటి ప్రపంచ స్థాయి మేటి ఉపాధ్యాయ పురస్కార విజేతల తుది జాబితాలో హైదరాబాద్కు చెందిన ఇంగ్లీషు, గణితం ఉపాధ్యాయురాలు మేఘన మసునూరికి స్థానం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ టీచర్స్...