Home Search
తాజ్ హోటల్ - search results
If you're not happy with the results, please do another search
తాజ్ హోటల్స్ కంప్యూటర్లపై హ్యాకర్ల దాడి
15 లక్షల మంది కీలక సమాచారం చోరీ
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రఖ్యాత తాజ్ హోటల్స్ కంప్యూటర్ వ్యవస్థపై హ్యాక ర్లు దాడి చేశారు. దాదాపు 15 లక్షల మంది కస్టమర్లకు చెందిన కీలక...
తాజ్ హోటల్ పునః సృష్టి
శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘మేజర్’. ఈ చిత్రాన్ని మహేష్బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్...
తాజ్ హోటల్కు బాంబ్ బెదిరింపు.. అప్రమత్తమైన ముంబై పోలీసులు
ముంబయిః దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలోని తాజ్ హోటల్ వద్ద మంగళవారం పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. సోమవారం తాజ్ హోటల్కు పాకిస్తాన్లోని కరాచీ నుంచి బాంబ్ బెదిరింపు ఫోన్ కాల్స్...
ముంబయి తాజ్ హోటల్ సిబ్బందికి కరోనా.. ఆందోళనలో డాక్టర్లు..
ముంబయి: నగరంలో కరోనా వైరస్(కోవిడ్-19) మహమ్మారి విలయతాండవం చేస్తోంది. తాజాగా ముంబయి తాజ్ హోటల్ లో కరోనా కలకలం రేపుతోంది. హోటల్లో ఉద్యోగం చేస్తున్న ఆరుగురు సిబ్బందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. వెంటనే...
హై సెక్యూరిటీ జోన్లోకి తాజ్కృష్ణ , తాజ్ బంజారా, తాజ్ డెక్కన్ హోటళ్లు
నేడు మధ్యాహ్నం నుంచి సిడబ్య్లూసి సమావేశాలు ప్రారంభం !
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్య్లూసి) సమావేశాల నేపథ్యంలో నగరంలోని తాజ్ కృష్ణ హోటల్ హై సెక్యూరిటీ జోన్లోకి వెళ్లింది. సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ...
బైడెన్ కోసం హోటల్ మౌర్యలో గది..
న్యూఢిల్లీ: వచ్చే నెల 9వ తేదీనుంచి రెండు రోజలు పాటు ఢిల్లీలో జరిగే జి20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనే అతిథులకోసం అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్సిఆర్ పరిధిలో ని దాదాపు...
హైదరాబాద్లో కర్నాటక క్యాంపు రాజకీయాలు….. హోటల్స్ బుకింగ్
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలలో ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ 120, బిజెపి 73, జెడిఎస్ 25, ఇతరులు 6 స్థానాలలో...
స్టార్ హోటల్లో చిల్లర నాణేలతో బిల్ పేమెంట్ (ఫన్నీ వీడియో)
న్యూస్డెస్క్: స్టార్ హోటళ్లకు వెళ్లేవారంతా డబ్బున్న వాళ్లేనని చాలామంది అపోహపడుతుంటారు. అక్కడకు వెళ్లే కస్టమర్లు బిల్లు చూసి కంగారు పడకుండా కరెన్సీ నోట్లతోనో లేక కార్డుతోనే పేమెంట్ చేస్తుంటారని భావిస్తుంటారు. అయితే చిల్లర...
మిలిటరీ ఆపరేషన్ రీతిలో దాడి
ప్రపంచంలోనే ప్రజాస్వామ్యంకు మాతృక, అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకొనే మనం ౠప్రజాస్వామ్య దేవాలయం’గా భావించే పార్లమెంట్ లో ఉగ్రదాడి తరహాలో దాడి జరగడం దేశ ప్రజల అందరికి సిగ్గుచేటు. మన భద్రతా, నిఘా వ్యవస్థల...
‘బాబ్రీ’తో ఇజ్రాయెల్ వైపు మొగ్గు!
పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య 43 రోజుల పాటు జరిగిన యుద్ధంలో జరిగిన మారణ హోమం ప్రపంచాన్ని కదిలించింది. ఖతార్, ఈజిప్ట్ వంటి దేశాల చొరవతో నాలుగు రోజుల పాటు విరామం లభించిన యుద్ధానికి,...
మనం చేసింది అప్పు కాదు.. అది పెట్టుబడి
అప్పుల్లో చివరి నుంచి ఐదో స్థానంలో రాష్ట్రం
దళితబంధు ఓట్ల రాజకీయం కోసం తెచ్చిన పథకం కాదు
డిక్కీ ప్రతినిధుల సమావేశంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : దమ్మున్న...
అడివి శేష్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’ విడుదల తేదీ ఖరారు
డైనమిక్ హీరో అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'మేజర్' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పనులను అడవి శేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు....
తిరుపతి పర్యటనలో కేంద్ర హోమంత్రి అమిత్షాకు ఘనస్వాగతం
అమరావతి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు శనివారం నాడు తిరుపతి పర్యటనలో ఘన స్వాగతం లభించింది. ఏపిలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన అమిత్షా శనివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే...
కరోనా ప్రతాపం
ఒక్క రోజే దేశంలో 909 కొత్త కేసులు, 34 మరణాలు
ముంబయి, ఢిల్లీలో భారీగా పెరిగిన మరణాలు
తమిళనాడులో వెయ్యి దాటిన బాధితులు
రాజస్థాన్లోనూ పెరుగుతున్న బాధితులు
11 దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతి
అభివృద్ధి దశలో 40 వ్యాక్సిన్లు :...
గల్ఫ్, ఓవర్సీస్ కార్మికుల కోసం రేవంత్ కొత్త విధానం!?
హైదరాబాద్: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలతో పాటు విదేశాలకు వెళ్లే తెలంగాణ కార్మికుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త విధానం తీసుకు రాబోతున్నారు. ఇందు కోసం నగరంలోని తాజ్ డెక్కన్ హోటల్...
హైదరాబాద్ లో ‘యోధ’ ప్రమోషన్స్..
హైదరాబాద్: ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణం లో రూపుదిద్దుకోగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్లాక్బస్టర్ "యోధ" చిత్ర ప్రమోషన్స్ కోసం ఆ చిత్ర ప్రధాన తారాగణం సిద్ధార్థ్ మల్హోత్రా, రాశి ఖన్నా హైదరాబాద్కు చేరుకోవటం...
కోల్ గ్యాసిఫికేషన్కు పెట్టుబడి రాయితీలు రూ. 8500 కోట్లు
హైదరాబాద్ : దేశంలో సుస్థిరమైన ఇంధన భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో కోల్ గ్యాసిఫికేషన్ ను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 8,500 కోట్ల పెట్టుబడి రాయితీలను కేటాయించిందని , ఈ సదవకాశాన్ని...
నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
సిటిబ్యూరోః రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంట వరకు పబ్లిక్ గార్డెన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఆదేశాలు...
మోసగాడిగా మారిన క్రికెటర్.. రిషబ్ పంత్ తో సహా అనేక మందికి టోపీ
లగ్జరీ లైఫ్ కు అలవాటు పడిన ఓ క్రికెటర్, ఆటకు స్వస్తి చెప్పి, దొంగాటకు తెరతీశాడు. లగ్జరీ హోటళ్లలో ఉంటూ, బిల్లులు ఎగ్గొట్టడమే కాకుండా ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ కు సైతం...
ట్రాఫిక్లో చిక్కుకున్న విఐపిలు
సిటిబ్యూరోః తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఎల్బి స్టేడియంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కావడంతో దాని పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది....