Home Search
తాజ్ హోటల్ - search results
If you're not happy with the results, please do another search
మోసగాడిగా మారిన క్రికెటర్.. రిషబ్ పంత్ తో సహా అనేక మందికి టోపీ
లగ్జరీ లైఫ్ కు అలవాటు పడిన ఓ క్రికెటర్, ఆటకు స్వస్తి చెప్పి, దొంగాటకు తెరతీశాడు. లగ్జరీ హోటళ్లలో ఉంటూ, బిల్లులు ఎగ్గొట్టడమే కాకుండా ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ కు సైతం...
ట్రాఫిక్లో చిక్కుకున్న విఐపిలు
సిటిబ్యూరోః తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఎల్బి స్టేడియంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కావడంతో దాని పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది....
ఎన్నికల కౌంటింగ్… అప్రమత్తమైన కాంగ్రెస్ అధిష్టానం
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్పై కాంగ్రెస్ విజయం సాధిస్తోందని పలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ కు...
కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి
రెండు రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి, శుక్రవారం కాంగ్రెస్ లో చేరారు. తాజ్ కృష్ణ హోటల్లో జరిగిన ఒక సమావేశంలో ఆమె ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్...
జైపూర్ జ్యువెలరీ షో 2023 కోసం హైదరాబాద్లో వైభవంగా రోడ్షో
త్వరలో జరుగబోయే మెగా జ్యువెలరీ షో జైపూర్ జ్యువెలరీ షో (జెజెఎస్) కోసం అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న రోడ్షో లలో భాగంగా 'జెజెఎస్ సినర్జీ’ని హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణలో నిర్వహించారు....
హవాలా మనీ పట్టుకున్న పోలీసులు
సిటిబ్యూరోః ఎన్నికల సందర్భంగా పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో భారీగా నగదును పట్టుకున్నారు. సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అబిడ్స్లో నిర్వహించిన తనిఖీల్లో బైక్పై తరలిస్తున్న రూ.45,90,000 లక్షలు పట్టుకున్నారు. వాటికి సంబంధించిన...
పబ్లిక్ గార్డెన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
సిటిబ్యూరోః తెలంగాణ జాతీయ సమైక్యతా దినోవత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పబ్లిక్ గార్డెన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అదనపు పోలీస్ కమిషనర్...
జాతీయ జెండాను ఆవిష్కరించి సిడబ్ల్యూసి
సమావేశాలను ప్రారంభించిన ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే
నాలుగు రాష్ట్రాల సిఎంలతో పాటు పలువురు ప్రముఖ నాయకుల హాజరు
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న సిడబ్ల్యూసి సమావేశం శనివారం మధ్యాహ్నం ప్రారంభమయింది. ఏఐసిసి చీఫ్...
గాంధీభవన్లో 8 కమిటీల సమావేశం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఏఐసిసి నియమించిన ఎనిమిది కమిటీలు గురువారం గాంధీభవన్లో సమావేశమయ్యాయి. ఆ కమిటీలకు కేటాయించిన పనులను ఇప్పటికే ఈ ఎనిమిది కమిటీలు పూర్తి చేయడానికి...
ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు ఘనంగా స్వాగతం పలికిన టిపిసిసి
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు, తుక్కుగూడలో జరిగే విజయభేరి సభ కోసం వచ్చిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, సీనియర్ నేత జైరాం రమేశ్ తదితరులకు శంషాబాద్ విమానాశ్రయంలో పిసిసి...
చైనా ప్రతినిధుల బ్యాగ్లపై అనుమానాలు..
న్యూఢిల్లీ : న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుకు వచ్చిన చైనా ప్రతినిధులు 5 స్టార్ హోటల్ తాజ్లో బసచేయగా, వారి వద్దనున్న రెండు బ్యాగ్లు కలకలం సృష్టించాయి. ఆ రెండు బ్యాగుల్లో అనుమానాస్పద...
పీఎం పదవిపై కాంగ్రెస్కు ఆసక్తి లేదు : ఖర్గే
బెంగళూరు : అధికారం పైనా లేదా ప్రధాన మంత్రి పదవిపైనా కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే వెల్లడించారు. అధికారం లోకి రావడం తమ ఉద్దేశం కాదని,...
పిఎం పదవిపై కాంగ్రెస్కు ఆసక్తి లేదు : ఖర్గే
బెంగళూరు : అధికారంపైనా లేదా ప్రధాన మంత్రి పదవిపైనా కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే వెల్లడించారు. అధికారం లోకి రావడం తమ ఉద్దేశం కాదని, కేవలం...
విపక్షాల బెంగళూరు భేటీకి కుమారస్వామి దూరం
బుంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో జులై 17, 18 తేదీలలో జరిగే ప్రతిపక్షాల సమావేశానికి జనతా దళ్(ఎస్) హారుకావడం లేదు. బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్లో జరిగే ఈ సమావేశానికి రాష్ట్రంలోని...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
సిటీబ్యూరో: బక్రీద్ సందర్భంగా ఈ నెల 29వ తేదీన నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ద్ ఉల్...
జూబ్లీహిల్స్లో మురుగునీటి సమస్యకు జలమండలి చర్యలు
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్కు, రోడ్ నం.92 పరిసర ప్రాంతాల్లో మురుగు నీటి సమస్యను నివారించడానికి జలమండలి చర్యలు చేపట్టింది. శనివారం తాజ్ మహల్ హోటల్ దిగువన ఉన్న సెప్టిక్ ట్యాంక్...
జూబ్లీహిల్స్, కెబీపార్క్ మురుగు సమస్యకు శాశ్వతం పరిష్కారం
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్, కేబిఆర్ పార్కు, రోడ్ నెం. 92 పరిసరాల్లో మురుగునీటి సమస్యకు జలమండలి శాశ్వత పరిష్కారం చూపనుంది. ఈ ప్రాంతాల్లో సీవరేజీ ఓవర్ ప్లోతో ఇబ్బందులు తలెత్తున్నాయని తరుచూ పిర్యాదులు...
జూబ్లీహిల్స్ , కేబిఆర్ పార్క్ మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్, కేబిఆర్ పార్కు, రోడ్ నెం. 92 పరిసరాల్లో మురుగునీటి సమస్యకు జలమండలి శాశ్వత పరిష్కారం చూపనుంది. ఈప్రాంతాల్లో సీవరేజీ ఓవర్ ప్లోతో ఇబ్బందులు తలెత్తున్నాయని తరుచూ పిర్యాదులు వస్తున్న...
పారిశ్రామిక జవసత్వాల జంషెడ్జీ
ప్రధానంగా వ్యవసాయాధారితమైన భారత దేశంలో నేటికీ దాదాపు 60% మంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తూ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 18% భాగస్వాములవుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించే నాటికి...
గ్రేటర్లో పెరగునున్న విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు
సిటీబ్యూరో ః గత రెండుమూడు సంవత్సరాలుగా పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ వంటి ధరలు అడ్డుఅదుపు లేకుండా పెరుగుతున్నాయి .అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలుభారీ ఎత్తున తగ్గినా వాటి ప్రయోజనాలు వినియోగదారులకు ఏ మాత్రం...